హైదరాబాద్: బిసిలకు ప్రాధాన్యత కల్పించాలనే ఉద్దేశంతో గత ఎన్నికల్లో కొన్ని సీట్లు బిసీలకు ఇవ్వడం వల్ల నష్టపోయామని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అన్నారు. అయినా బీసీల సంక్షేమమే టీడీపీ ధ్యేయమని చంద్రబాబు స్పష్టం చేశారు. బీసిలకు ప్రాధాన్యం ...
హైదరాబాద్: కేవలం అభివృద్ధి చేసుకుంటూ పోతే ఓట్లు పడవని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. చేసిన అభివృద్ధిని ప్రచారం చేసుకుని, ప్రజల్లోకి తీసుకుని వెళ్తేనే ఓట్లు పడుతాయని ఆయన అన్నారు. మెదక్ జిల్లా కాంగ్రెసు కార్యకర్తలు, నాయకులను ఉద్దేశించి ఆయన శుక్రవార...
వైయస్ జగన్కు అత్యంత సన్నిహితుడైన సునీల్ రెడ్డి అరెస్టుతో సీన్ మారిపోయినట్లే కనిపిస్తోంది. మరోవైపు, ఇద్దరు స్టార్ హీరోల మధ్య గొడవ ఫ్యాన్స్ మధ్య చిచ్చు పెట్టింది....
తిరుపతి శాసనసభ్యుడు, కాంగ్రెసు పార్టీ నేత చిరంజీవిపై హీరో నందమూరి బాలకృష్ణ వెనక్కి తగ్గినట్లుగా కనిపిస్తోంది. గురువారం ఆయన బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్లో జాతీయ జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయనను మీడియా పలకరించింది. చిరంజీవిపై ప్రశ్నించగా అందుకు బాలకృష్ణ నో కామెంట్ అన్నారు. తాను రాజకీయాల్లోకి వస్తానని బహిరంగ ప్రకటన...
దాదాపు పన్నెండేళ్ళ తర్వాత తెరకెక్కుతున్న కాంబినేషన్ .. పవన్ కళ్యాణ్, పూరీ జగన్నాధ్. బద్రి సినిమాతో 2000లో కెరీర్ ప్రారంభించిన పూరీ ఇప్పుడు ఇదే కాంబినేషన్ లో త్వరల...
నాగార్జున కోరికను నయనతార క్యాష్ చేసుకోవాలని చూస్తోందంటూ ఫిల్మ్ నగర్లో గాసిప్ప్ వినిపిస్తున్నాయి. శ్రీరామ రాజ్యం సినిమా తర్వాత నయనతార నటనకు దూరంగా ఉండాలని ని...