నెల్లూరు/హైదరాబాద్: బెంగళూరులోని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్యాలెస్లో ఐపిఎల్ మ్యాచ్లు నిర్వహించుకోవచ్చునని తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గురువారం అన్నారు. చంద్రబాబు శ్రీ ...
హైదరాబాద్: సిబిఐ ద్వారా సాక్షి మీడియా గొంతు నొక్కి తమ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ను దెబ్బ తీయడానికి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రయత్నిస్తున్నారని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు విమర్శించారు. కిరణ్ కుమార్ రెడ్డి చర్యలు...
ముంబై: బాలీవుడ్ కింగ్ ఖాన్, కోల్ కత్తా నైట్ రైడర్స్ సహా యజమాని ముంబై వాంఖెడ్ స్టేడియంలో జరిగిన విషయంపై నోరు విప్పారు. వాంఖెడ్ స్టేడియంలో ముంబై క్రికెట్ అసోసియేషన్ అధికారులు చిన్న పిల్లల పట్ల ప్రవర్తించిన తీరు తనకు కోపం తెప్పించిందని.. ఆ సందర్బంలో వారితో గొడవ పడడం తప్పేమి కాదని తనని తాను సమర్దించుకున్నాడు....
మెగాభిమానులు ఎదురు చూస్తున్న ట్వీట్ వచ్చేసింది. అదే రామ్ చరణ్ ..గబ్బర్ సింగ్ గురించి కామెంట్ చెయ్యటం. క్రితం శుక్రవారం విడుదలైన గబ్బర్ సింగ్ చిత్రం సూపర్ హిట్ ట...