హైదరాబాద్: రాష్ట్రం నిప్పుల కొలిమిలా మారింది. ఎండతీవ్రతకు, వడదెబ్బకు రాష్ట్రంలో ప్రజలు పిట్టల్లా రాలిపడుతున్నారు. శనివారం ఎండదెబ్బకు మరింత మంది మృత్యువాత పడ్డారు. నిజామాబాద్ జిల్లాలో ఓ యువకుడు బస్సులోనే మృతి చెందాడు. నందిపేట నుంచి నిజామాబాద్ వైపు వెళ్తున్న...
హైదరాబాద్: కేంద్రంలో తృతీయ ఫ్రంట్ మాత్రమే ప్రత్యామ్నాయమని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అభిప్రాయపడ్డారు. ఎన్డియే గానీ యుపిఎ గానీ పెరగడ లేదని, ప్రాంతీయ పార్టీలు ప...
ధోనీ భార్య సాక్షి కూడా ఐపియల్ వివాదంలో హాట్ టాపిక్గా మారింది. విందూ సాక్షి గుట్టు విప్పాడు. దీంతో ఆమె అంతా కాకిగోల అంటూ చిలుక పలుకులు పలికింది. స్పాట్ ఫిక్సింగ్లో అరెస్టయిన శ్రీశాంత్ గురించి కొత్త విషయాలు తెలుస్తున్నాయి. చిందులు, విందులూ అతని అలవాటు......
ముంబై: బిసిసిఐ అధ్యక్ష పదవి నుంచి తొలగిపోవాలనే ఒత్తిడి ఎన్ శ్రీనివాసన్పై పెరుగుతోంది. అయితే, ఆయన మాత్రం మొండికేస్తున్నారు. అయితే, శ్రీనివాసన్ బిసిసిఐ అధ్యక్ష పదవి నుంచి తొలగాలని బోర్డు సభ్యులు చాలా మంది అభిప్రాయపడుతున్నారు. శ్రీనివాసన్ స్థానంలో బిజెపి నేత అరుణ్ జైట్లీ బిసిసిఐ అధ్యక్ష పదవి చేపట్టే అవకాశాలున్నట్లు చెబుతున్నారు. శ్రీనివాసన్ను తప్పించడానికి...
ఎప్పటిలానే ఈసారి కూడా మీ తెలుగు డ్రైవ్స్పార్క్ సరికొత్త ఆటో షో అందాలతో మీ ముందుకు వచ్చేసింది. ఇటీవలే మనం మీలా అంతర్జాతీయ ఆటో షో ఆటోమొబైల్ ప్రియులను అలరించిన కార్లు, బూత్ గర్ల్స్ (ఆటోమొబైల్ కంపెనీలు ఏర్పాటు చేసే స్టాల్ వద్ద నిలుచుకొని మోడల్ గర్ల్స్) అందాలను తనివితీరా చూసేశాం. మరి ఇప్పుడు తాజాగా ముగిసిన...
దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ స్మార్ట్ఫోన్ తయారీ సంస్థ సామ్సంగ్ ‘గెలాక్సీ స్టార్ ' పేరుతో సరికొత్త ఎంట్రీ లెవల్ ఆండ్రాయిడ్ స్మార్ట్ఫోన్ను శుక్రవారం దేశీయ విపణిలో ఆవిష్కరించింది. ఈ ప్రారంభ హ్యాండ్సెట్ అత్యాధునిక ఏ5 1గిగాహెట్జ్ ప్రాసెసర్ ఇంకా ఆండ్రాయిడ్ జెల్లీబీన్ ఆపరేటంగ్ సిస్టంలను కలిగి ఉంది. ఇండియన్ రిటైలింగ్ స్టోర్లలో గెలాక్సీ...
కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ 2013 అద్భుతమైన అందాలతో ఫ్యాషన్ డిజైనర్ దుస్తులతో ఆశ్చర్య పరచడమే కాదు..వారి వంపు సొంపులను..అందచందాలను కూడా రీవీల్ చేస్తున్నారు! ఈవా లంగోరియా వార్డ్ రోబ్ మాల్ ఫంక్షన్ తర్వాత అందరి కళ్ళు షరాన్ స్టోన్ మీదకు వెళ్ళాయి. ఆమె సైడ్ బూబ్స్ కనబడేలా గౌను ధరించి రెడ్ కార్పెట్ మీద...
భావప్రాప్తి కలిగితే మహిళ రతిక్రీడలో సంతృప్తి చెందినట్లు చెప్పవచ్చు. భావప్రాప్తినే ఆమెకు శృంగార క్రీడలో పరాకాష్ట. పురుషునికి వీర్యస్కలనం కావడాన్ని రతిక్రీడలో ఉచ్చస్థితిగా భావిస్తారు. స్త్రీలలో భావప్రాప్తిని ఉచ్చస్థితిగా చెబుతారు. పురుషుడికి వీర్యస్కలనం జరిగితే మహిళ గుర్తించగలుగుతుంది. కానీ, మహిళల్లో భావప్రాప్తి కలిగిందనేది గుర్తించడమెలా అనేది సమస్యనే.. భావప్రాప్తి సమయంలో స్త్రీ ఎలా ప్రవర్తిస్తుందో తెలుసుకుంటే...
న్యూఢిల్లీ: భారత క్రికెట్ నియంత్రణ మండలి (బిసిసిఐ) చీఫ్ ఎన్ శ్రీనివాసన్పై ముప్పేట దాడి జరుగుతోంది. ఆయన గొంతు దాకా వివాదంలో దిగబడ్డారు. అల్లుడు గురునాథ్ మేయప్పన్ అరెస్టుతో ఆయన తన పదవిని వదులుకోవాల్సిన పరిస్థితిలో పడ్డారు. చెన్నై సూపర్ కింగ్స్కు గురునాథ్తో సంబంధం లేదని ప్రకటించినప్పటికీ శ్రీనివాసన్ను వివాదం వదిలేట్లు లేదు. విందూ దారా సింగ్తో...
ముంబై: చెన్నై సూపర్ కింగ్స్తో బిసిసిఐ చీఫ్ ఎన్ శ్రీనివాసన్ అల్లుడు గురునాథ్ మేయప్పన్కు ఏ విధమైన సంబంధం లేదని ఇండియ సిమెంట్స్ యాజమాన్యం ప్రకటించి, సాంకేతికంగా తప్పుకునే ప్రయత్నం చేసింది. కానీ, చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీ మొత్తం గురునాథ్ చేతుల మీదుగానే నడిచిందనేది అందరికీ తెలిసిన విషయమే. గురునాథ్ హోదాను ఒక్కసారిగా ఫ్రాంచైజీ వెబ్సైట్లోనూ,...
కోల్కతా: ఐపియల్ ఆరో సీజన్ ఫైనల్లో చెన్నై సూపర్ కింగ్స్తో తలపడేందుకు ముంబై ఇండియన్స్ జట్టు సిద్ధమైంది. ఈ నెల 26వ తేదీన జరిగే ఫైనల్ మ్యాచులో ఈ రెండు జట్లు తలపడుతాయి. శుక్రవారం రాత్రి జరిగిన మ్యాచులో రాజస్థాన్ రాయల్స్ను ఓడించి ముంబై ఇండియన్స్ ఫైనల్కు చేరుకుంది. ఉత్కంఠభరితమైన పోరులో ముంబై రాజస్థాన్పై కష్టపడి విజయం...
ముంబై: కేపిటల్ మార్కెట్ విభాగంలో సెక్యూరిటీల లావాదేవీ పన్ను(ఎస్టీటీ)ని 0.01 శాతంకు జూన్ 1 నుండి తగ్గిస్తున్నట్లు నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజీ (ఎన్ఎస్ఈ) నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఇది 0.017 శాతంగా ఉంది. ఆర్దిక చట్టం 2013 ప్రకారం ఈ సవరణ చేశారు. 2013 ఫైనాన్స్ బిల్లుకు ఈ నెల 10న రాష్ట్రపతి...
నిజామాబాద్: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడిపై తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో చంద్రబాబు మోకాళ్లపై నడిచినా ప్రజలు నమ్మరని ఆయన అన్నారు. ఓట్లు అడిగితే ఓట్లు కాదు కదా చంద్రబాబు చేతుల్లో ఉచ్చ కూడా పోయారని ఆయన వ్యాఖ్యానించారు. యావత్ తెలంగాణ ప్రజానీకం...
ముంబై నగరం పేరు చెప్పగానే ఫ్యాషన్లు, బిజీగా వుండే జీవన విధానం గుర్తుకొస్తాయి. ఆ వెంటనే బాలీవుడ్ సినిమాలు, ప్రసిద్ధ నటీ నటులు కూడా గుర్తుకు వస్తారు. ఒక్కమాటలో చెప్పాలంటే, ప్రపంచానికి అమెరికా దేశం కల వలే ఎలా ఉంటుందో, భారత దేశానికి ముంబై అలాగుంటుంది. ముంబై నగర ప్రాధాన్యతలు వివరించాలంటే అక్కడకల వివిధ మతాల ప్రజలు, వివిధ ప్రదేశాలు మరియు అక్కడి ప్రజల మతపర పూజలు మరియు స్ధానికంగా లభించే అనేక రకాల ఆహారాలు మొదలైనవాటిపై ఆధారపడి ఉంటాయి....
హైదరాబాద్ : హీరోయిన్ అంజలి ఈ మధ్య పలు వివాదాలకు కారణమైన సంగతి తెలిసిందే. తన పిన్ని భారతీ దేవి, తమిళ దర్శకుడు కళంజియంతో ఏర్పడ్డ విబేధాల కారణంగా ఆమె మీడియా ముందుకు వచ్చి వారిపై సంచలన కామెంట్లు చేసింది. తనను ఏటీఎంలా వాడుకుంటున్నారని, డబ్బుకోసం వేధిస్తున్నారని ఆరోపించి....అనంతరం వారి నుంచి ప్రాణభయం ఉందంటూ అజ్ఞాతంలోకి వెళ్లి...
చెన్నై: ఈ సీజన్లో ఫైనల్లో అడుగు పెట్టిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు మూడినట్లేనని ప్రచారం సాగుతోంది. బిసిసిఐ - ఐపియల్ నిబంధనల ప్రకారం క్రికెట్కు లేదా ఐపియల్కు చెడు పేరు తెచ్చేలా ఫ్రాంచైజీ యాజమాన్య సంస్థ లేదా యజమాని ప్రవర్తిస్తే ఆ ఫ్రాంచైజీని రద్దు చేసే అధికారం బిసిసిఐకి ఉంటుంది. అయితే, బిసిసిఐ అధ్యక్షుడిగా శ్రీనివాసన్...
న్యూఢిల్లీ: స్పాట్ ఫిక్సింగ్ కేసులో అరెస్టయిన రాజస్థాన్ రాయల్స్ క్రికెటర్ శ్రీశాంత్ అమ్మాయిల పిచ్చి వరుసగా బయటపడుతోంది. మరో అమ్మాయికి కూడా అతను ఖరీదైన మొబైల్ ఫోన్ కొనిచ్చాడనే విషయం వెలుగు చూసింది. ఇది వరకే ఓ అమ్మాయికి బ్లాక్ బెర్రీ బోల్డ్ జెడ్10 శ్రీశాంత్ కొనిచ్చిన విషయం తెలిసిందే. ఖరీదైన స్మార్ట్ ఫోన్ను మరో అమ్మాయికి...
హైదరాబాద్: కేంద్రంలో తృతీయ ఫ్రంట్ మాత్రమే ప్రత్యామ్నాయమని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అభిప్రాయపడ్డారు. ఎన్డియే గానీ యుపిఎ గానీ పెరగడ లేదని, ప్రాంతీయ పార్టీలు పెరుగుతున్నాయని, ఈ స్థితిలో కేంద్రంలో తృతీయ ఫ్రంట్ బలంగా ముందుకు వస్తుందని ఆయన శనివారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. జాతీయ స్థాయిలో రాజకీయ పునరేకీకరణ జరుగుతోందని...
మీరు అప్పుడప్పుడు తాగినా ప్రయోగాత్మకంగా తాగినా లేదా తరచూ బార్ లో తాగినా హంగొవెర్ ని అనుభవించే ఉంటారు. ఈ హంగొవెర్ వల్ల ఆ రోజు మొత్తం పాడవడం జరుగుతుంది. ఒక్కోసారి, ఈ ప్రభావం ఒక రోజు కి మించి కూడా ఉండవచ్చు. ఆల్కహాల్ కి మీ శరీర ప్రవ్రుత్తి ని బట్టి హాంగ్ ఓవర్ ప్రభావం...
హైదరాబాద్ : బాలీవుడ్ హాట్ బాంబ్ వీణా మాలిక్ బాలీవుడ్లో నటించిన‘జిందగీ 50-50' నటించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం ఇప్పుడు తెలుగులో ‘రంగీలా' పేరుతో అనువదించి విడ...
హైదరాబాద్ : లెజండరీ తెలుగు సినీ దర్శకుడు బాపుకు సతీవియోగం కలిగింది. బాపు సతీమణి భాగ్యవతి(75) అనారోగ్యంతో శనివారం కన్నుమూసారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధ పడుత...
మద్యం, ఇతర మత్తు పానీయాలను మితిమీరి సేవించినప్పుడు కలిగే తీవ్ర శారీరక అసౌకర్యమే హ్యాంగోవర్ (pronounced /ˈhæŋoʊvər/). తలనొప్పి, వికారం, వెలుగును, శబ్దాలను భరించలేకపోవడం, బద్ధకం, తీవ్ర అలసట, అతిస...