హైదరాబాద్: దేశం యావత్తు గుజరాత్ ముఖ్యమంత్రి, తమ పార్టీ ముఖ్య నేత నరేంద్ర మోడీ నాయకత్వాన్ని కోరుకుంటోందని భారతీయ జనతా పార్టీ నేత, నాగర్ కర్నూలు శాసన సభ్యుడు నాగం జనార్ధన్ రెడ్డి బుధవారం అన్నారు. గుజరాత్ను అన్ని రంగాలలో ముందంజలో నిలిపిన మోడీ దేశ అభివృద్ధిన...
న్యూఢిల్లీ: పార్టీలో పదోన్నతి లభించిన తర్వాత గుజరాత్ ముఖ్యమంత్రి, బిజెపి ప్రచార రథసారథి నరేంద్ర మోడీ పార్టీ అగ్రనేత ఎల్కె అద్వానీతో మంగళవారం జరిగిన భేటీపై జాతీయ స్థాయిలో ఉత్కంఠ చో...
డెహ్రాడూన్: వరదల కారణంగా జోషిమఠ్లో చిక్కుకుపోయిన భారత క్రికెటర్ హర్భజన్ బాధితులకు ఇండో - టిబెటన్ బోర్డర్ ఫోర్స్ (ఐటిబిపి) అధికారులతో పాటు కౌన్సెలింగ్ ఇస్తున్నాడు. వర్షాలు, వరదల కారణంగా పలువురు యాత్రికులు అక్కడ ఐటిబిపి క్యాంప్లో తలదాచుకుంటున్నారు. కాగా, క్యాంప్లో శ్రీశాంత్ చెంపపై హర్బజన్ కొట్టిన సంఘనట...
హైదరాబాద్/న్యూఢిల్లీ: సాధారణ ఎన్నికలు దగ్గరపడుతుండటంతో తెలంగాణపై తేల్చేసేందుకు కాంగ్రెసు పార్టీ అధిష్టానం సిద్ధమైనట్లుగా కనిపిస్తోంది. వేర్వేరు డిమాండ్లు వినిపిస్తున్నప్పటికీ, తెలంగాణ సమస్యలను తేల్చాలని ఇటు తెలంగాణ, అటు సీమాంధ్ర నేతలు డిమాండ్ చేస్తున్నారు. తెలంగాణ నేతలు పలువురు విభజనపై తేల్చక పోవడంతో పక్క చూపులు చూస్తున్నారు. ఇప్పటికి ఇద్దరు ఎంపీలు, ఓ సీనియర్ నేత సహా పలువురు...
జర్మన్ కార్ కంపెనీ పోర్షే చిన్న పిల్లల కోసం ఓ ప్రత్యేక కారును తయారు చేసింది. సైకిల్ మాదిరిగా పెడల్స్ సాయంతో తొక్కే సౌకర్యం కలిగిన ఈ గో-కార్ట్ పెడల్ కార్ ధర 900 అమెరికన్ డాలర్లు. అంటే మనదేశ కరెన్సీలో సుమారు రూ.52,000 లకు పైమాటే. అల్లాయ్ వీల్స్కు జోడించిన సన్నటి న్యుమాటిక్ ఎయిర్...
అది 1969 జూలై 20... మానవ చరిత్రలో మరపురాని రోజు.. అమెరికాకు చెందిన నీల్ ఆర్మ్స్ స్ట్రాంగ్ మరో ఇద్దరు వ్యోమగామిల బృందంతో కూడిన అపోలో -11 అంతరిక్ష నౌక అంతరిక్షంలోకి రివ్వున దూసుకుపోయింది. ముగ్గురులో ఒకరు కక్ష్యలో తిరుగుతుండగా... ఆర్మ్ స్ట్రాంగ్, ఎడ్విన్ అల్ డ్రిన్లు అపోలో నుంచి వేరుపడి మరో చిన్న వ్యోమనౌకలో చంద్రగ్రహానికి...
ప్రతి రోజూ మనం ఏదో ఒక ఆహారాన్ని తీసుకొంటుంటాం. అయితే ఏఏ ఆహారాలు ఎలా పనిచేస్తాయో, అన్ని విషయాన్ని ఎవ్వరూ అంతగా పట్టించుకోరు. ఏం తినాలి? అనే విషయంలో మనకెప్పుడూ సందేహమే. శరీరానికి పోషకాలు అందాలి...అదే సమయం లోబరువు పెరగకూడదు. స్త్రీ, పురుషులు కోరుకునేది ఇదే. మామూలుగానే పురుషులకంటే స్త్రీలు ఆహారం విషయంలో కొన్ని జాగ్రత్తలు అదనంగా...
రతిక్రీడలో మహిళను సుఖ పెట్టాల్సిన బాధ్యతను పురుషుడు మోస్తుంటాడు. తాను మహిళను శృంగార క్రీడలో సంతోషపెట్టగలనా, లేదా అనే సందేహం అతన్ని ఎల్లవేళలా వెంటాడుతుంది. సెక్స్ పూర్తయిన తర్వాత కూడా ఆమెను సంతోషపెట్టానా, లేదా అనే అనుమానం పీడిస్తుంది. చివరికి ఇది అతనికి బరువుగా మారుతుంది. తనతో పాటు తన మహిళను రతిక్రీడలో ప్రయాణం చేసే విధంగా...
హైదరాబాద్ : వరసగా పవన్కల్యాణ్, ఎన్టీఆర్, సూర్య, నాగచైతన్యల చిత్రాల్లో హీరోయిన్ గా చేస్తూ బిజీగా ఉన్న హీరోయిన్ సమంత. వచ్చే యేడాది వరకూ ఆమె డైరీ నిండిపోయింది. అసలు ఖాళీ లేదు. అయితే ఇప్పుడామె దృష్టి చిన్న సినిమాలపై పడింది. భారీ చిత్రాలే కాకుండా... కథ నచ్చితే చిన్న...
హైదరాబాద్: అత్తకు అశ్లీల సంక్షిప్త సమాచార సందేశాలు (ఎస్ఎంఎస్) పంపిన ఓ యువకుడిని హైదరాబాద్ సైబర్ నేరాల పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. ఈ వివరాలను సిఐడి అదనపు డిజి టి కృష్ణప్రసాద్ ప్రకటనలో తెలిపారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు అబ్దుల్ సమీర్ ఒక యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అయితే ఈ పెళ్లి...
హైదరాబాద్ : ఇండియన్ మైకల్ జాక్సన్ గా పేరు తెచ్చుకున్న ప్రభుదేవాకు ఇష్టమైన డాన్స్ చేసే హీరో తెలుగులో ఎవరు ఉంటారనేది అందరకి ఆసక్తే. ఈ విషయమై ప్రభుదేవా మాట్లాడుతూ... తెలుగు సినిమాల్లో అందరూ ఇష్టమే. నృత్యం విషయంలో నాకు చిరంజీవి అంటే ఇష్టం. ఆయన నృత్యాలు చాలా బాగుంటాయి. ఈ...
న్యూఢిల్లీ: సాప్ట్వేర్ సేవల సంస్ద ఐగేట్ కార్పోరేషన్కు వ్యతిరేకంగా అమెరికాలో దావా దాఖలైంది. అమెరికా ఫెడరల్ సెక్యూరిటీస్ చట్ట నిబంధనలను ఉల్లంఘించిందంటూ కంపెనీపై కొంతమంది ఇన్వెస్టర్లు ఈ దావాను దాఖలు చేశారు. ఐగేట్ కంపెనీ సీఈఓగా పనిచేసిన ఫణీష్ మూర్తి కంపెనీ నిబంధనలకు విరుద్దంగా క్రింది స్దాయి మహిళా ఉద్యోగితో అనుచిత సంబంధాన్ని కలిగి ఉన్న...
హైదరాబాద్: చంచల్గూడ జైలు ముందు రహదారిని మూసివేశారు. సిసి కెమెరాల నిఘాలో ఉన్న ఈ మార్గాన్ని భద్రతాకారణాల రీత్యా శాశ్వతంగా మూసివేయాలని అధికారులు నిర్ణయించారు. జైలు ముందున్న రహదారిలో రాకపోకలు సాగించే వాహనాలన్నీ మహిళా జైలు వెనుక గల కొత్త మార్గాన్ని ఉపయోగించుకోవాలని నగర పోలీసు కమిషనర్ అనురాగ్ శర్మ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు....
"గాడ్స్ ఓన్ కంట్రీ" గా పేర్కొనే కేరళ రాష్ట్ర రాజధాని తిరువనంతపురం. బ్రిటిష్ వారు ఈ నగరాన్ని త్రివేండ్రం అని పిలిచేవారు. ఇలా త్రివేండ్రం పేరుతో చలామణి అవుతున్న ఈ నగరాన్ని, 1991 సంవత్సరం లో ఇక నుండి తిరువనంతపురం గా పేర్కొనాలని ప్రభుత్వం ఒక ఆదేశం జారీ చేసింది. దక్షిణ భారతదేశం లో, పశ్చిమ కోస్తా తీరం దక్షిణ భాగం అంచున భారతమాత పాదాల చెంతన ఉంటుందీ నగరం....
వైయస్ రాజశేఖర రెడ్డి తాను ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో తన పలుకుబడిని ఉపయోగించి ఆడిటర్ విజయ సాయి రెడ్డికి ఏకంగా రిజర్వ్ బ్యాంక్ డైరెక్టర్ పదవిని కట్టబెట్టే ప్రయత్నాలు చేశారట. ఈ మేరకు కేంద్రానికి సిఫారసు లేఖ రాసి, సాయి రెడ్డి పేరును ఆర్థిక శాఖ ఎంపిక చేయాల్సిన జాబితాలో పెట్టించారట. తొలుత తిరుమల తిరుపతి దేవస్థానం...
హైదరాబాద్: మాజీ మంత్రి, కంటోన్మెంట్ శాసన సభ్యుడు శంకర రావుకు కొత్త చిక్కులు వచ్చాయి. ఇప్పటి వరకు బయటి నుండి ఇబ్బందులు ఎదుర్కొన్న శంకర రావు తాజాగా కుటుంబ సభ్యుల నుండే ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆయన కోడలు వంశీప్రియ మంగళవారం ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఓ రిట్ పిటిషన్ దాఖలు చేశారు. తన భర్త శశాంక్, మామ...
బెంగళూరు/డెహ్రాడూన్/రాంచీ: కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప సన్నిహితురాలు, మాజీ మంత్రి శోభా కరంద్లాజే ఉత్తరాఖండ్లోని వరదల్లో చిక్కుకుపోయారు. చార్ ధామ్ యాత్రకు వెళ్లిన ఆమె జల ప్రళయంలో చిక్కుకుపోయి ఓ మారుమూల గ్రామంలో తల దాచుకున్నారు. విషయం తెలుసుకున్న కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మంగళవారం ఆమెతో ఫోన్లో మాట్లాడారు. సురక్షితంగా ఉండాలని, ఎటువంటి సాయం అందించడానికైనా...
హైదరాబాద్: అతనికంటే ఘనుడు ఆచంట మల్లన్న అనే రీతిలో సిబిఐ కొత్త జాయింట్ డైరెక్టర్ అరుణాచలం వ్యవహరిస్తున్నట్లు కనిపిస్తున్నారు. గత జెడి లక్ష్మినారాయణ కన్నా ఈయన దూకుడుగా వ్యవహరిస్తున్నాడనే అభిప్రాయానికి మాత్రం బలం చేకూరింది. జగన్ అక్రమాస్తుల కేసును దర్యాప్తు చేస్తున్న సిబిఐ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ బదిలీపై వెళ్లగా ఆ స్థానంలో తమిళనాడుకు చెందిన అరుణాచలం...
సాధారణంగా ప్రతి ఒక్కరికీ ఫ్రూట్ ఫేషియల్ గురించి సుపరిచితులైనవారే. ఫ్రూట్ ఫేషియల్ చేసుకొన్న వారు ప్రకాశవంతమైన చర్మంతో నిగనిగలాడుతుంటారు. అందుకు పండ్లను గుజ్జు చేసి ముఖానికి ఫేషియల్ గా వేసుకొంటాం కదా..అలాకాకుండా పండ్లను డైరెక్ట్ గా తీసుకుంటే ఇంకెన్నీ ప్రయోజనాలు చేకూరుతాయో ఒకసారి ఆలోచించండి?అందుకే మీరు పండ్ల ద్వారా న్యూట్రీషినల్ బెనిఫిట్స్ ఎక్కువగా పొందవచ్చు. పండ్లను డైరెక్ట్...
హైదరాబాద్ : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ కాంబినేషన్లో రూపొందుతున్న చిత్రాన్ని ‘అత్తారింటికి దారేది' అనే వర్కింగ్ టైటిల్తో పిలుస్తున్నారు. విడ...
హైదరాబాద్ : త్రివిక్రమ్ తో చేస్తున్న అత్తారింటికి దారేది' చిత్రం షూటింగ్ దాదాపు పూర్తి కావొచ్చింది. ఈ నేఫధ్యంలో పవన్ నెక్ట్స్ సినిమా పైనే అందరి ఆలోచన. అయితే పవన...
మృదువుగా, అందంగా ఉండే పెదాలు మంచి ఆరోగ్యానికి చిహ్నాలని చెప్పవచ్చు. అయితే పెదాలు తడిగా ఉండేందుకు అక్కడ నూనె గ్రంధులేవీ ఉండనందువల్ల అవి తరచు పొడిగా మారుతుంటాయి. పెదాలను నాలుకతో తడిచేసు...