హైదరాబాద్: మార్చి 18వ తేదీన తెలంగాణలోని ఆరు స్థానాలకు, ఆంధ్రలోని ఓ స్థానానికి జరుగుతున్న ఉప ఎన్నికలు రాష్ట్రంలోని రాజకీయ సమీకరణాలు మారే అవకాశాలున్నాయి. మిత్రులెవరూ లేకుండా కాంగ్రెసు పార్టీ ఉప ఎన్నికల బరిలోకి దిగుతోంది. అభ్యర్థుల ఎంపికను పూర్తి చేసి, గెలుపు వ్యూహాల రచనలో నిమగ్నమై ఉంది. తెలుగుదేశం పార్టీ సిపిఎంను దూరం చేసుకుంది. సిపిఐ...
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ ఆస్తుల కేసులో ఐఎఎస్ అధికారులు శ్రీలక్ష్మి, రాజగోపాల్ను తమ కస్టడీకి అప్పగించాలని సిబిఐ దాఖలు చేసిన పిటిషన్ను కోర్టు బుధవారం కొట్టేసింది. వైయస్ జగన్ ఆస్తుల కేసులో విచారణ నిమిత్తం వారిద్దరిని తమకు అప్పగించాలని కోరుతూ సిబిఐ పిటిషన్ దాఖలు చేసింది. సిబిఐ దాఖలు చేసిన పిటిషన్లో...
హైదరాబాద్: గతంలో దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డి తనను ఎంతగానో ఇబ్బందులకు గురిచేశారని, ఆ సంఘటనలను తాను ఎప్పుడూ మరచిపోలేనని పిసిసి మాజీ అధ్యక్షుడు డి. శ్రీనివాస్ మంగళవారం మీడియా ప్రతినిధులతో అన్నారు. తాను ఎప్పుడు పదవులు కోసం పనిచేయలేదని, పార్టీ అధికారంలో ఉన్న ప్రతిసారి పార్టీ శ్రేయస్సుకోసమే పనిచేసినట్లు ఆయన చెప్పారు. తాను నిజామాబాద్లో...
చిరంజీవి-శోభన జంటగా నటించిన ‘రౌడీ అల్లుడు’ చిత్రంలోని ‘చిలుకా క్షేమమా...’ అనే పాట ఎంత ఫేమసో కొత్తగా చెప్పక్కర్లేదు. ఈ రొమాంటిక్ మెలోడియస్ సాంగంటే ఇప...
ప్రభాస్ హీరోగా రూపొందిన డార్లింగ్ అప్పట్లో విడుదలై మంచి విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో నటించిన కాజల్కు మంచి మార్కులే పడ్డాయి. ప్రభాస్ ఫిజిక్ క...