సమ్మెపై తెలంగాణ ప్రజలు విముఖులు కావడానికి ముఖ్యమంత్రి కిరణ్ కమార్ రెడ్డి ప్రాంతీయ పాచిక వాడుతున్నారు. సమ్మెను వ్యతిరేకించే విధంగా, సమ్మెకు పిలుపునిచ్చిన నాయకత్వాన్ని కాదనే విధంగా తెలంగాణ ప్రజల మనసు మార్చే
తెలంగాణ సాధన కోసం సకల జనుల సమ్మెకు పురుడు పోస్తున్న సమయంలో ఓ కీలకమైన అంశం వెలుగులోకి వచ్చింది. అది ప్రస్తుత శాసనసభ స్పీకర్ నాదెండ్ల మనోహర్ వ్యవహారం. తెలంగాణ శాసనసభ్యుల రాజీనామాలను
తెలంగాణ పోరాటాల గడ్డ అని, మనది వీరుల గన్న నేల అని ఎంత గర్వంగా చెప్పుకుంటాము.నిజమే మనది పోరాటాల గడ్డనే. మనది వీరుల గన్న నేలనే. మరి ఏమిటీ ఈ వైపరీత్యం. ఏందుకీ
తెలంగాణ కోసం ఆత్మహత్య చేసుకున్న వెయ్యినొక్కటో అమరుడికి భారత ప్రభుత్వం, సీమాంధ్ర ప్రభుత్వం కలిసి ఎప్పటివలెనే దొంగతనంగా అంత్యక్రియలు నిర్వహించాయి. బంధుమిత్రుల మధ్య కాకుండా మఫ్టీ పోలీసుల కనుసన్నల్లో యాదిరెడ్డిని బొంద పెట్టారు.
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తెలంగాణ అంశంపై పాత గేమ్నే కొత్తగా ముందుకు తెచ్చారు. తెలంగాణ అనుకూలంగా పార్టీ తెలంగాణ నాయకులు, సమైక్యాంధ్రకు మద్దతుగా సీమాంధ్ర నాయకులు పోరాటాలు
మల్లా నిప్పంటుకుంది, ఆర్ట్స్ కాలేజి భగ్గుమన్నది, పొలిసు బూట్లతో, క్యాంపు లతో యూనివర్సిటీలు దిగ్బంధం లో నలుగుతున్నాయి, నగరం లోనే 25000 మంది పోలీసులు, కంపెనీలే కంపెనీలు, నీకు తెలంగాణ అంటే ఎంత
సమైక్యవాదాన్ని ప్రచారం చేస్తున్న లగడపాటి,రాయపాటి,బోయపాటి, ఇతర ఘనాపాటీలు, నేనిలు,టి.జిలు తదితరులు గమనించవలసింది, తెల్సుకోవాల్సింది ఏమిటంటె...సమైక్యత ఒక సామాజిక విలువ.. హక్కు కాదు. విడిపోవడం మాత్రం ఒక హక్కు. భార్యాభర్తలు, అన్నాదమ్ములు, జాతులు ఒక
ఒక సారి విఫలమైన, కాలం చెల్లిన భావనలను పునరుద్ధరిస్తే అవి సఫలమవుతాయా? తెలంగాణ సమస్యను 'తెలంగాణ ప్రాంతీయ మండలి' (టిఆర్సి) రూపేణా పరిష్కరించాలని కేంద్రం యోచిస్తోన్నట్టు వెలువడుతోన్న వార్తలకు ప్రతిస్పందనగానే ఆ ప్రశ్న