భారత జీవిత భీమా (ఎల్ఐసి) బుధవారం జీవన వృద్ధి పేర కొత్త పథకం ప్రారంభించింది. ఇది బీమా ప్రణాళికతో సంబంధం లేని సింగిల్ ప్రీమియం పథకం. కస్టమర్ ఎంపిక చేసుకున్న ప్రీమియమ్కు ఐదు
సిటీ సెంట్రల్ యజమాని గౌరీ శంకర్ గుప్తా డిఎల్ఎఫ్ కంపెనీకి భారీ మొత్తంలో కుచ్చుటోపీ పెట్టారు. సుమారు రూ.291 కోట్ల మేర చీటింగ్ చేసినట్లుగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ మోసం గురించి డిఎల్ఎఫ్
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి కోసం ఆయన సోదరి షర్మిళ, బావ బ్రదర్ అనిల్ కుమార్ సువార్త సభలను ఉపయోగించుకుంటున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. జగన్
ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ స్థాయి తగ్గుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. ఆస్ట్రేలియా పర్యటనలో సచిన్ టెండూల్కర్ అటు టెస్టుల్లో రాణించలేదు, ఇటు వన్డేల్లో రాణించడం లేదు. ప్రస్తుతం ఆస్ట్రేలియాలో
ఈజిప్టులో ఫారోలకు మమ్మీలు ఉన్నట్లుగానే రామాయణంలో ప్రతినాయకుడు రావణాసురుడికి శ్రీలంకలో మమ్మీ ఉందా అంటే అవుననే అంటున్నారు. శ్రీలంకలోని ఓ కొండలో రావణాసురుడి మమ్మీ వెలుగు చూసిందని అంటున్నారు. రావణుడి మమ్మీ వెలుగు
కర్నూలుకు చెందిన పాల్ వాల్తాటీ ఐపియల్లో సంచలనమే సృష్టించాడు. ఇప్పుడు కర్నూలు జిల్లాకే చెందిన తరుణ్ సాయి నేతుల న్యూజిలాండ్ క్రికెట్లో దూసుకొస్తున్నాడు. వెట్టోరీకి ప్రత్యామ్నాయం ఈ యువ క్రికెటరేననే మాట వినిపిస్తోంది.
హైదరాబాద్: ఓబుళాపురం మైనింగ్ కేసులో అరెస్టైన ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మి జైలులో సాధారణంగా ఉంటూ జైలు అధికారుల మన్ననలు పొందుతున్నారట. చంచల్గూడ మహిళా జైలులో ఉన్న ఆమె ఖైదీల పట్ల, జైలు అధికారుల
అత్యంత ప్రతిష్టాత్మకమైన బిజినెస్ స్కూళ్లలో ఒక్కటైన కార్నెల్ జాన్సన్ గ్రాడ్యుయేట్ స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్ డీన్గా ఇటీవల పదోన్నతి పొందిన సౌమిత్ర దత్తా ఇంటర్వ్యూను వన్ ఇండియా ప్రత్యేకంగా అందిస్తోంది. ఆయనను ప్రముఖ