జువెల్లరీ ఎగ్జిబిషన్: నటి ప్రియాంక సందడి(పిక్చర్స్)
హైదరాబాద్: వివాహాల సీజన్ పురస్కరించుకుని అందుకు అవసరమయ్యే అన్ని రకాల ఉత్పత్తులను ఒకే చోట చేర్చి ఏర్పాటు చేసిన గెహ్నా జువెల్లరీ అండ్ బ్రైడల్ ఎగ్జిబిషన్ శుక్రవారం బంజారాహిల్స్లోని తాజ్కృష్ణలో ప్రారంభమైంది. వర్థమాన సినీ నటి ప్రియాంక పల్లవి ఈ ఎగ్జిబిషన్ను ప్రారంభించారు.
ఈ సందర్బంగా ఆమె డిజైనర్ ఆభరణాలను ధరించి తళుక్కున మెరిసింది. దేశంలోని ఆయా నగరాల నుంచి వచ్చిన డిజైనర్లు తమ డిజైనర్ వస్త్రాభరణాలను ఇక్కడ ప్రదర్శిస్తున్నారు.
ఆగస్టు 10 వరకూ ఈ ఎగ్జిబిషన్ నిర్వహించనున్నామని నిర్వాహక సంస్థ దృష్టి ఈవెంట్స్ అండ్ ప్రమోషన్స్ ప్రతినిధులు తెలిపారు.
ఎగ్జిబిషన్
వివాహాల సీజన్ పురస్కరించుకుని అందుకు అవసరమయ్యే అన్ని రకాల ఉత్పత్తులను ఒకే చోట చేర్చి ఏర్పాటు చేసిన గెహ్నా జువెల్లరీ అండ్ బ్రైడల్ ఎగ్జిబిషన్ శుక్రవారం బంజారాహిల్స్లోని తాజ్కృష్ణలో ప్రారంభమైంది.
ఎగ్జిబిషన్
దేశంలోని ఆయా నగరాల నుంచి వచ్చిన డిజైనర్లు తమ డిజైనర్ వస్త్రాభరణాలను ఇక్కడ ప్రదర్శిస్తున్నారు.
ఎగ్జిబిషన్
ఈ సందర్బంగా వర్థమాన సినీ నటి ప్రియాంక పల్లవి డిజైనర్ ఆభరణాలను ధరించి తళుక్కున మెరిసింది.
ఎగ్జిబిషన్
సినీ నటి ప్రియాంక పల్లవి డిజైనర్ ఆభరణాలను ధరించి ఎగ్జిబిషన్లో సందడి చేశారు.
ఎగ్జిబిషన్
వర్థమాన సినీ నటి ప్రియాంక పల్లవి ఈ ఎగ్జిబిషన్ను శుక్రవారం ప్రారంభించారు.
ఎగ్జిబిషన్
దేశంలోని ఆయా నగరాల నుంచి వచ్చిన డిజైనర్లు తమ డిజైనర్ వస్త్రాభరణాలను ఇక్కడ ప్రదర్శిస్తున్నారు.
ఎగ్జిబిషన్
ఆగస్టు 10 వరకూ ఈ ఎగ్జిబిషన్ నిర్వహించనున్నామని నిర్వాహక సంస్థ దృష్టి ఈవెంట్స్ అండ్ ప్రమోషన్స్ ప్రతినిధులు తెలిపారు.