ఉప ఎన్నికల వేళ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడులకు అసమ్మతి పోటు తప్పేట్లు లేదు. టికెట్ల కేటాయింపుల్లో తలెత్తిన వివాదం అసమ్మతికి దారి తీస్తోంది.
త్వరలో జరగనున్న పద్దెనిమిది అసెంబ్లీ నియోజకవర్గాల ఉపఎన్నికలలో కాంగ్రెసు పార్టీని గెలిపించేదవరనే చర్చ జరుగుతోంది. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ, రాజ్యసభ సభ్యుడు చిరంజీవి,
తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావును దెబ్బ కొట్టేందుకు బిజెపి ప్రయత్నాలు సాగిస్తోంది. వరంగల్ జిల్లా పరకాలలో రసమయి బాలకిషన్ను తమ పార్టీ అభ్యర్థిగా బరిలోకి దించేందుకు బిజెపి
పార్లమెంటులో కేంద్ర హోం మంత్రి చిదంబరం చేసిన వ్యాఖ్య తీవ్ర దుమారం రేపుతోంది. తెలంగాణ అంశంపై మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తనను కలిశారని చెప్పారు. నేరుగా ఆ
తెలంగాణ అంశంపై ఆ ప్రాంత సొంత పార్టీ ఎంపీలు నిత్యం సభను స్తంభింప చేస్తుండటం కాంగ్రెసు పార్టీ అధిష్టానానికి పెద్ద తలనొప్పిగా మారింది. పార్టీ నేతలు ఎవరు చెప్పినా వారు వినకుండా సభలో
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి తిరుపతి నియోజకవర్గంలో రాజ్యసభ సభ్యుడు, మాజీ శాసనసభ్యుడు చిరంజీవిపై రివర్స్ ఎటాక్కు దిగుతున్నారు. జగన్ మంగళవారం నుండి తిరుపతిలో
కృష్ణా జిల్లా విజయవాడ పట్టణ అధ్యక్షుడు వల్లభనేని వంశీ కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి స్థాపించిన వైయస్సార్ కాంగ్రెసు పార్టీలోకి వెళ్లనున్నారనే ప్రచారం జోరుగా జరుగుతోంది. ఈ నేపథ్యంలో వంశీ
రాష్ట్రంలో జరిగే ఉప ఎన్నికల విషయంలో తమ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ సీరియస్గా ఉన్నారని కాంగ్రెసు ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ గులాం నబీ ఆజాద్ రాష్ట్ర సమన్వయ కమిటీ నేతలకు చెప్పారు.