కేసీఆర్ నిర్ణయం: కోదండని చుట్టుముట్టారు(పిక్చర్స్)
హైదరాబాద్: కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్దీకరించాలనే తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు నిర్ణయానికి విద్యార్థుల నుంచి వ్యతిరేకత ఎదురవుతున్న విషయం తెలిసిందే.
కొద్ది రోజులుగా ఉస్మానియా విశ్వవిద్యాలయం విద్యార్థులు ఆందోళనకు దిగుతున్నారు. శుక్రవారం ఓయు ఆర్ట్స్ కళాశాల నుంచి తార్నాక చౌరస్తావరకు నిరుద్యోగ విద్యార్థులు ర్యాలీగా వచ్చి తార్నాక చౌరస్తాలో ధర్నాకు దిగారు. దీంతో పెద్దయెత్తున ట్రాఫిక్ స్తంభించిపోయింది.
అదే సమయంలో విద్యార్థులు శనివారం తెలంగాణ రాజకీయ ఐక్యకార్యాచరణ సమితి చైర్మన్ ఆచార్య కోదండరామ్ నివాసం వద్ద ధర్నా చేశారు. ఆయన ఇంటిని చుట్టుముట్టిన విద్యార్థులు, చొచ్చుకు వెళ్లే ప్రయత్నాలు చేశారు. పోలీసులు వారిని అడ్డుకున్నారు. కోదండరాం బయటకు వచ్చి వారికి సర్ది చెప్పే ప్రయత్నాలు చేశారు.
పోలీసులు
కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు చెప్పడంతో విద్యార్థులు జేఏసీ చైర్మన్ కోదండరాం ఇంటి వద్ద కూడా ఆందోళన చేశారు. దీంతో భారీగా పోలీసులను ఉంచారు.
విద్యార్థులు
కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు చెప్పడంతో విద్యార్థులు జేఏసీ చైర్మన్ కోదండరాం ఇంటి వద్ద కూడా ఆందోళన చేశారు.
ఆందోళన
కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు చెప్పడంతో విద్యార్థులు జేఏసీ చైర్మన్ కోదండరాం ఇంటి వద్ద కూడా ఆందోళన చేశారు. విద్యార్థుల నిరసనలు శనివారం మూడో రోజుకు చేరుకున్నాయి.
కోదండ ఇంటి వద్ద
కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు చెప్పడంతో విద్యార్థులు జేఏసీ చైర్మన్ కోదండరాం ఇంటి వద్ద కూడా ఆందోళన చేశారు. విద్యార్థులు కోదండరాం ఇంట్లోకి చొచ్చుకు వెళ్లే ప్రయత్నాలు చేశారు.
కోదండ
కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు చెప్పడంతో విద్యార్థులు జేఏసీ చైర్మన్ కోదండరాం ఇంటి వద్ద కూడా ఆందోళన చేశారు. విద్యార్థులు కోదండరాం ఇంట్లోకి చొచ్చుకు వెళ్లే ప్రయత్నాలు చేశారు. పోలీసులు వారిని అడ్డుకున్నారు.
విద్యార్థులతో
కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు చెప్పడంతో విద్యార్థులు జేఏసీ చైర్మన్ కోదండరాం ఇంటి వద్ద కూడా ఆందోళన చేశారు. విద్యార్థులతో మాట్లాడుతున్న కోదండరామ్.
పోలీసులు
కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు చెప్పడంతో విద్యార్థులు జేఏసీ చైర్మన్ కోదండరాం ఇంటి వద్ద కూడా ఆందోళన చేశారు. దీంతో భారీగా పోలీసులను ఉంచారు.