To check Oneindia Telugu on your Mobile
go to:   http://m.oneindia.in/telugu/
Botsa Satyanarayana

బొత్స ఫ్లైట్ ఎక్కారు, లిస్టు ప్రకటించారు

ఉప ఎన్నికల పార్టీ అభ్యర్థుల జాబితాతో పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ ఢిల్లీకి విమానం ఎక్కారో లేదో, ఎఐసిసి అభ్యర్థులను అధికారికంగా ప్రకటించింది. దీంతో రాష్ట్ర నాయకత్వంపై నమ్మకం లేకపోవడంతో తనంత తానే
Rosaiah
కిడ్నాప్‌కు గురైన రోశయ్య బంధువు మనోజ్ హత్య
బెంగళూరు/విశాఖపట్నం: రెండు రోజుల క్రితం కిడ్నాప్‌కు గురైన వైభవ్ జ్యువెల్లర్స్ అధినేత మనోజ్ కుమార్ దారుణ
కేంద్రంపై రోశయ్య విమర్శ, తమిళ అసెంబ్లీలో స్పీచ్
హైదరాబాద్: తమిళనాడు గవర్నర్ కె. రోశయ్య కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించారు. తమిళనాడు పట్ల కేంద్ర ప్రభుత్వం
మరువలేమన్న రోశయ్య, పెద్దదిక్కు కోల్పోయాం: ప్రిన్స్
చెన్నై/హైదరాబాద్: ఎంఎస్ రెడ్డితో తనకు మంచి అనుబంధముందని తమిళనాడు గవర్నర్ రోశయ్య ఆదివారం అన్నారు. హైదరాబాదులోని
నైతికత అంటే ప్రభుత్వాలు పదిరోజుల్లో పడిపోయేవి: జెసి
హైదరాబాద్: నైతిక విలువలకు కట్టుబడి ఉండాలనుకుంటే ప్రభుత్వాలు పదిరోజుల్లో పడిపోయేవని మాజీ మంత్రి, అనంతపురం జిల్లా
Nadendla manohar
స్పీకర్ వద్దకు జగన్ ఎమ్మెల్యే పంచాయతీ, ఆనం హామీ
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి వర్గం
తీరు మారని సభ: 3రోజుల సెలవు తర్వాతా వాయిదాలే
హైదరాబాద్: మూడు రోజుల సెలవు తర్వాత మంగళవారం ఉదయం ప్రారంభమైన అసెంబ్లీ అర్ధగంట వాయిదా పడింది.
అసెంబ్లీ నుంచి 12 మంది తెరాస ఎమ్మెల్యేల సస్పెన్షన్
హైదరాబాద్: సభా కార్యక్రమాలను అడ్డుకుంటుండడంతో 12 మంది తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) శాసనసభ్యులను స్పీకర్
 ఏమీ మాట్లాడలేకనే ప్రతిపక్షాల గొడవ: ముఖ్యమంత్రి
హైదరాబాద్: మాట్లాడడానికి ఏమీ లేదు కాబట్టే ప్రతిపక్షాలు సభా కార్యక్రమాలను స్తంభింపజేస్తున్నాయని అనుకోవాల్సి ఉంటుందని ముఖ్యమంత్రి
Chiranjeevi
శాసనసభ్యుడు చిరంజీవికి కాంగ్రెసు పార్టీలో అన్ని వైపుల నుంచీ ఆదరణ పెరుగుతున్నట్లే కనిపిస్తోంది. ఆయన కాంగ్రెసులో అందరివాడిలా మారే అవకాశాలున్నాయి. సోమవారం శాసనసభలో ఆయన చివరి బెంచీలో కూర్చున్నారు. తనకు ముందు బెంచీపై
ఆస్తుల కేసులో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఏప్రిల్ 2వ తేదీలోగా ఎప్పుడైనా అరెస్టు కావచ్చునట. అలా అని కాంగ్రెసు నాయకులు నమ్ముతున్నారంటూ ఓ ఆంగ్ల దినపత్రిక ఓ
YS Jagan
YS Jagan
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి వర్గంపై వేటు ఆలస్యమవుతున్న నేపథ్యంలో రాష్ట్రంలో ఉప ఎన్నికలు రెండు దఫాలుగా జరిగే అవకాశం కనిపిస్తోంది. గత సంవత్సరం
ఎమ్మార్ ప్రాపర్టీస్ కుంభకోణం కేసులో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడికి మరో ఊరట లభించింది. ఎమ్మార్ ప్రాపర్టీస్‌లో ఆయన కోడలు, బాలకృష్ణ కూతురు బ్రాహ్మణికి ఓ విల్లా ఉంది. ఎమ్మార్
Brahmani
Chandrababu Naidu
సమాచార కమిషనర్ల నియామకం విషయంలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తన రాజకీయ చాణక్యాన్ని ప్రదర్శిస్తున్నారనే మాట వినిపిస్తోంది. సమాచార కమిషనర్ల నియామకం కోసం జరిగిన సమావేశంలో ఆయన విచిత్రంగా
ప్రముఖ సినీ హీరో, తెలుగుదేశం పార్టీ నేత నందమూరి బాలకృష్ణ సతీమణి వసుంధర పేరును సిబిఐ అధికారులు ఎమ్మార్ కుంభకోణం కేసులో 108వ సాక్షిగా చేర్చారు. బాలకృష్ణ మొదటి కుమార్తె బ్రాహ్మిణి పేరుతో
Balakrishna-Vasundhara
Kanna Laxminarayana
విజయవాడ: మంత్రి కన్నా లక్ష్మినారాయణ అనుచరులు మంగళవారం గన్నవరం విమానాశ్రయంలో చేసిన హంగామాతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. వందలాది మంది కన్నా లక్ష్మినారాయణ అనుచరులు విమానాశ్రయంలో ఇష్టారాజ్యంగా వ్యవహరించినట్లు వార్తలు వచ్చాయి.
మంత్రి వర్గ విస్తరణ, మంత్రుల శాఖల మార్పు ద్వారా ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తన ఆధిపత్యాన్ని నిరూపించుకున్నారు. తనకు విధేయులుగా ఉన్నవారికే తగిన స్థానాలు దక్కుతాయనే సంకేతాలను ఆయన మంత్రులకు, కాంగ్రెసు
Kiran Kumar Reddy
More: 1  2  3  4  5  6  7  8  9  10  Next