శాసనసభ్యుడు చిరంజీవికి కాంగ్రెసు పార్టీలో అన్ని వైపుల నుంచీ ఆదరణ పెరుగుతున్నట్లే కనిపిస్తోంది. ఆయన కాంగ్రెసులో అందరివాడిలా మారే అవకాశాలున్నాయి. సోమవారం శాసనసభలో ఆయన చివరి బెంచీలో కూర్చున్నారు. తనకు ముందు బెంచీపై
ఆస్తుల కేసులో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఏప్రిల్ 2వ తేదీలోగా ఎప్పుడైనా అరెస్టు కావచ్చునట. అలా అని కాంగ్రెసు నాయకులు నమ్ముతున్నారంటూ ఓ ఆంగ్ల దినపత్రిక ఓ
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి వర్గంపై వేటు ఆలస్యమవుతున్న నేపథ్యంలో రాష్ట్రంలో ఉప ఎన్నికలు రెండు దఫాలుగా జరిగే అవకాశం కనిపిస్తోంది. గత సంవత్సరం
ఎమ్మార్ ప్రాపర్టీస్ కుంభకోణం కేసులో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడికి మరో ఊరట లభించింది. ఎమ్మార్ ప్రాపర్టీస్లో ఆయన కోడలు, బాలకృష్ణ కూతురు బ్రాహ్మణికి ఓ విల్లా ఉంది. ఎమ్మార్
సమాచార కమిషనర్ల నియామకం విషయంలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తన రాజకీయ చాణక్యాన్ని ప్రదర్శిస్తున్నారనే మాట వినిపిస్తోంది. సమాచార కమిషనర్ల నియామకం కోసం జరిగిన సమావేశంలో ఆయన విచిత్రంగా
ప్రముఖ సినీ హీరో, తెలుగుదేశం పార్టీ నేత నందమూరి బాలకృష్ణ సతీమణి వసుంధర పేరును సిబిఐ అధికారులు ఎమ్మార్ కుంభకోణం కేసులో 108వ సాక్షిగా చేర్చారు. బాలకృష్ణ మొదటి కుమార్తె బ్రాహ్మిణి పేరుతో
విజయవాడ: మంత్రి కన్నా లక్ష్మినారాయణ అనుచరులు మంగళవారం గన్నవరం విమానాశ్రయంలో చేసిన హంగామాతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. వందలాది మంది కన్నా లక్ష్మినారాయణ అనుచరులు విమానాశ్రయంలో ఇష్టారాజ్యంగా వ్యవహరించినట్లు వార్తలు వచ్చాయి.
మంత్రి వర్గ విస్తరణ, మంత్రుల శాఖల మార్పు ద్వారా ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తన ఆధిపత్యాన్ని నిరూపించుకున్నారు. తనకు విధేయులుగా ఉన్నవారికే తగిన స్థానాలు దక్కుతాయనే సంకేతాలను ఆయన మంత్రులకు, కాంగ్రెసు