లోగుట్టు
జగన్: వైయస్పై దూకుడుకు అధిష్టానం ఓకే?వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిని త్వరలో జరగనున్న ఉప ఎన్నికలలో ధీటుగా ఎదుర్కోవాలంటే దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డిని పక్కన పెట్టాల్సిందేనన్న వి.హనుమంత రావు తదితర పార్టీ నేతల అభిప్రాయాలతో ఆ పార్టీ అధిష్టానం కూడా ఏకీభవించినట్లుగా కనిపిస్తోంది. వైయస్ పైన ఇటీవల కాంగ్రెసు పార్టీ నేతలు
ఒకరు జగన్తో: మరొకరు చంద్రబాబుతో?రాష్ట్రంలో కొత్త రాజకీయ సమీకరణాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ నూతన రాజకీయ సమీకరణాలు ఉభయ కమ్యూనిస్టు పార్టీల మధ్య చిచ్చు పెడుతున్నట్లే కనిపిస్తున్నాయి. సిపిఐ, సిపిఎం వైరి వర్గాల్లో చేరుతున్నట్లు అర్థమవుతోంది. సిపిఎంతో సిపిఐ తీవ్రంగా విభేదిస్తోంది. సిపిఎంకు ప్రాధాన్యం ఇచ్చిన తర్వాతనే ఇతర పార్టీలకు ప్రాధాన్యం ఇస్తూ వస్తున్న సిపిఐ ఒక్కసారిగా తన పంథా మార్చుకున్నట్లు
పాపులారిటీ చిక్కుల్లో సానియా మీర్జాఒకటి రెండు విజయాలతోనే అశేష ప్రజానీకం అభిమానాన్ని చూరగొన్న హైదరాబాద్ టెన్నిస్ ప్లేయర్ సానియా మీర్జా ఇప్పుడు పాపులారిటీ సమస్యతో బాధపడుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఒకప్పుడు సానియా మీర్జా అడుగు తీసి అడుగు వేస్తే వార్త. ఆమె కదలికలపై మీడియా నిరంతరం నిఘా పెట్టినట్లుండేది. ఆమెను బ్రాండ్ అంబాసిడర్గా పెట్టుకోవడానికి కార్పొరేట్ సంస్థలు ఎగబడ్డాయి. కానీ ఇప్పుడు
కుర్చీ భయం, దిశ మార్చిన ముఖ్యమంత్రిముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి కుర్చీ భయం పట్టుకున్నట్లుంది. దాంతో ఆయన తన కుర్చీ దిశ మార్చి కూర్చున్నారు. తాను ఢిల్లీలో ఉండగా, వాయలార్ రవి హైదరాబాద్ వచ్చి నాయకులతో సంప్రదింపులు జరిపారు. దీంతో ఆయన తన సీటు కిందికి నీళ్లు వస్తున్నాయని అనుమానించినట్లున్నారు. చాలా మంది నాయకులు కిరణ్ కుమార్ రెడ్డిపై ఫిర్యాదులు చేశారు. దీంతో
వైయస్ జగన్ పర్యటనలో సిబిఐ దడ?వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి పర్యటనలో సిబిఐ దర్యాప్తు ప్రభావం కనిపిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఆయన మంగళవారంనాడు శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట నియోజకవర్గంలో పర్యటించారు. సిబిఐ తీసుకునే నిర్ణయం ఎలా ఉంటుందోననే ఆందోళన జగన్ పర్యటనలో స్పష్టంగా కనిపించిందని అంటున్నారు. నరసన్నపేటలో మండపాం నియోజకవర్గం నుంచి ఆయన పర్యటన ప్రారంభించారు. వైయస్ జగన్