Don't Miss!
- Technology ధర రూ.17999 కే 108MP కెమెరా, 6000mAh బ్యాటరీ, 6.78 అంగుళాల డిస్ప్లే 5G స్మార్ట్ఫోన్..!!
- News గంటా Vs అవంతి, బిగ్ ఫైట్ - గురు శిష్యుల్లో గెలిచేదెవరు..!?
- Finance Insurance Company: ఈ శని, ఆదివారాలు తెరిచి ఉండనున్న బీమా కంపెనీలు..
- Lifestyle సమ్మర్ బ్లాక్ బస్టర్ రిసిపి మ్యాంగో చికెన్ కర్రీ..!ఒక్కసారి రుచి చూస్తే మళ్లీ మళ్లీ తినాలనిపిస్తుంది
- Sports తలతిక్క నిర్ణయాలు: ఆ టీమ్కు అసలు సెన్స్ ఉందా: మాజీ లెజెండ్ ఫైర్
- Automobiles ముంబయి- అహ్మదాబాద్ బుల్లెట్ ట్రైన్ కోసం ‘బాలస్ట్లెస్' ట్రాక్.. దీని ప్రత్యేకతలు తెలుసా.??
- Travel గుడ్ప్రైడే రోజున లాంగ్వీకెండ్ ప్లాన్ చేస్తున్నారా? అయితే ఈ ప్లేస్లు చూసేయండి...
‘రొమాన్స్’ కలెక్షన్స్ పరిస్ధితి ఏంటి?
హైదరాబాద్ :ఈరోజుల్లో' టీమ్ రూపొందించిన తాజా సినిమా 'రొమాన్స్'. 'ఎవ్వెరిబడి నీడ్స్' అనేది ఉపశీర్షిక. ప్రిన్స్ హీరో. డింపుల్, మానస హీరోయిన్స్. 'డార్లింగ్' స్వామి దర్శకుడు. మారుతి సమర్పణలో గుడ్ సినిమా గ్రూప్-మారుతి మీడియా హౌస్ సంయుక్తంగా నిర్మించాయి. జి.శ్రీనివాసరావు-ఎస్.కె.ఎన్ నిర్మించారు. ఇటీవల చిత్రం రిలీజ్ చేశారు. చిత్రం మరీ నాశిరకంగా ఉండటంతో మార్నింగ్ షోకే నెగిటివ్ టాక్ తెచ్చుకుంది. ఓపినింగ్స్ తెచ్చుకోకపోయినా వీకెండ్ లో కలెక్షన్స్ బాగానే సంపాదించింది.
ఇక
ఈ
చిత్రం
నైజాం
రైట్స్
ని
రవితేజ
తో
కృష్ణ
చిత్రం
తీసిన
కాశి
విశ్వనాధం
...ఎనభై
లక్షలు
చెల్లించి
తీసుకున్నారు.
ఆయన
ఈ
చిత్రం
కలెక్షన్స్
తో
చాలా
సంతృప్తిగా
ఉన్నట్లు
తెలియచేసారు.
మొదటి
మూడు
రోజుల్లోనే
తమ
షేర్
80
లక్షలు
వెనక్కి
తీసుకు
వ్చిచందని
అన్నారు.
అలాగే
ఈ
చిత్రం
ఇలాగే
రన్
అయితే
కోటి
డభై
లక్షలు
వరకూ
వసూలు
చేస్తుందని
నమ్మకం
వెల్లబుచ్చారు.
యూనిట్
కష్టపడి
తీసిన
ఈ
చిత్రం
ప్రేక్షకులకు
బాగా
నచ్చుతోందని
అన్నారు.
నైజాం విషయం ప్రక్కన పెడితే.. మిగతా ఏరియాల్లో ఎక్కడా చెప్పుకోతగ్గ కలెక్షన్స్ ఈ చిత్రానికి లేవని తెలుస్తోంది. బంద్ ప్రభావం కూడా ఈ చిత్రం కలెక్షన్స్ డ్రాప్ కు కారణమని ట్రేడ్ లో చెప్పుకుంటున్నారు. అయితే సినిమాలో విషయం లేకపోవటమే ఎవరినీ ఎట్రాక్ట్ చేయకపోవటానికి కారణమని ఇండస్ట్రీ పీపుల్ అంటున్నారు. ఇక ఈ చిత్రం రెండు కోట్ల బడ్జెట్ లో నిర్మితమైంది. హైదరాబాద్ లోనే 54 థియోటర్స్ లో ఈ చిత్రం భారిగా విడుదలైంది. అలాగే...ఈ చిత్రానికి మారుతి చాలా ఎగ్రిసివ్ గా ప్రమేషన్ చేసారు.