రామ్ చరణ్ రచ్చ చిత్రంతో తానేమిటో ప్రూవ్ చేసుకున్న సంపత్ నంది...తన తదుపరి చిత్రానికి సన్నాహాలు చేసుకుంటున్నట్లు సమాచారం. ఈ సారి సంపత్ నంది ..అల్లు అర్జున్ తో చేయనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే
ప్రముఖ దర్శకుడు రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న సైన్స్ ఫిక్షన్, విజువల్ వండర్ మూవీ మే 30న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ నెల 21న ఈ చిత్రం ఫస్ట్ కాపీ సెన్సార్
బాలకృష్ణ ప్రత్యేక పాత్ర పోషిస్తున్న చిత్రం 'ఊ కొడతారా ఉలిక్కిపడతారా'. మంచు మనోజ్ హీరోగా చేస్తున్న ఈ చిత్రంలో బాలకృష్ణ ఆత్మగా కనపడతారని ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడుతోంది. చంద్రముఖి తరహా భవంతిలోకి
గబ్బర్ సింగ్ తో సూపర్ హిట్ కొట్టి ఓవర్ నైట్ లో స్టార్ డైరక్టర్ అయిన దర్శకుడు హరీష్ శంకర్. అతని కి ఇప్పుడు ఇండస్ట్రీలో పెద్ద సంస్ధలు, హీరోలు తమ తదుపరి
మొన్న శుక్రవారం విడుదలైన గబ్బర్ సింగ్ పాజిటివ్ టాక్ తో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో ఈ చిత్రానికి మరింతగా బూస్ట్ చేయటానికి నిర్మాత పబ్లిసిటీ కాంప్యైన్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.
త్వరలో వరణ్ సందేశ్...వెండి తెరవై వీర్య దానం చేస్తూ కనిపించనున్నాడని సమాచారం. 'స్నేహగీతం", 'ఇట్స్మై లవ్స్టోరీ" చిత్రాల దర్శకుడు 'మధుర" శ్రీధర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందే 'దానకర్ణ"చిత్రం కోసం వరుణ్ సందేశ్ ని
జూ ఎన్టీఆర్ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో వచ్చిన చిత్రం "దమ్ము". మొదటి నుంచి భాక్సాఫీస్ వద్ద దమ్ము రేపుతుందంటూ వార్తలు తెచ్చుకున్న ఈ చిత్రం ఊహించని విధంగా చతికిల పడింది. కలెక్షన్స్
'స్నేహితుడు' చిత్రం తర్వాత తమిళ దర్శకుడు శంకర్ చేసే సినిమా గురించి గత కొంత కాలంగా రకరకాల వార్తలు వస్తున్నాయి. ఆయన రూపొందించే తదుపరి చిత్రంలో సూర్య కథానాయకుడుగా నటిస్తాడని కొందరు... కాదు,