Don't Miss!
- News మేనిఫెస్టోను ప్రజల్లోకి తీసుకెళ్లేలా మరింత ఉధృతంగా వైఎస్ జగన్ చివరి విడత ప్రచారం
- Sports CSK vs LSG: అతని వల్లే గెలిచే మ్యాచ్లో ఓడాం: రుతురాజ్ గైక్వాడ్
- Lifestyle ఈ 4 రాశుల వారు ఉత్తమ సెక్స్ భాగస్వాములు అవుతారు... వీరిని లైఫ్ పార్ట్నర్ గా పొందడం అదృష్టం!
- Automobiles ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్మి 5G స్మార్ట్ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
ఈ విషయం ఎన్టీఆర్ అభిమానులు హార్షించతగ్గది..!
విశ్వవిఖ్యాత నటసౌర్వభౌమ డాక్టర్ నందమూరి తారక రామారావు అభిమానులందరికి మరోక చక్కని శుభవార్త. నందమూరి తారక రామారావు గారి జీవితంలో మరచిపోలేని, మనంఅందరం కూడా ఆయనను మరియు అభినవపాటాన్ని మరువకూడదని ఉద్దేశ్యంతో గోల్ట్ స్టోన్ టెక్నాలజీస్ అనే సంస్ద మాయాబజార్ లాంటి కలాఖండాన్ని మనకు కలర్ లో అందించింది. అంతేకాకుండా నందమూరి తారక రామారావు రామారావుగారు మరియు అక్కినేని నాగేశ్వరరావు, సావిత్రి నటించినటువంటి మిస్సమ్మ సినిమా, మరియు రామారావు గారి జగదేకవీరుని కధ లాంటి సినిమాలను గోల్ట్ స్టోన్ టెక్నాలజీస్ సంస్ద వారు మరలా రంగుల రూపంలోకి తేవడానికి ప్రయత్నాలు మొదలుపెట్టారు.
దీనిని బట్టి మనకు ఏమి తెలుస్తుందంటే మన తెలుగు సినిమాకి స్వర్ణయుగానికి తెచ్చిపెట్టనటువంటి సినిమాలను వీళ్శు రంగులలోకి తెస్తున్నారని. ఈ రెండు చిత్రాలను త్వరలోనే ప్రేక్షకుల ముందుకి తీసుకురోబోతున్నామని, అంతేకాకుండా వీటితో పాటు నటరత్న సినీజీవితంలో మైలు రాళ్శుగా పేర్కోదగ్గిన మరో మేటి చిత్రాలను కూడా త్వరలో మీ ముందుకు తెస్తామని అన్నారు.