Don't Miss!
- Sports IPL: నైట్ అంతా సిట్టింగ్ వేస్తే ఎలా గెలుస్తారు?- రైనా
- Technology అద్భుతమైన డిజైన్ తో నోకియా కొత్త ఫోన్ Nokia N90 Flip ! వివరాలు
- Lifestyle నిద్రపోకపోతే వచ్చే సమస్యలివే.. తీవ్రంగా హెచ్చరిస్తున్న పరిశోధకులు..!
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
- News పోటీ నుంచి తప్పుకున్న శ్రీరాములు భార్య, రంగంలోకి గాలి జనార్దన్ రెడ్డి, వార్ వన్ సైడ్ కాదు, పోటీ !
- Finance IPO News: ఐపీవో బంపర్ లిస్టింగ్.. తొలిరోజే అప్పర్ సర్క్యూట్ తాకి భారీ లాభాలు.. కొన్నారా..
- Automobiles ఈ కార్లు కొనుగోలు చేసేవారికి శుభవార్త!.. మైండ్ బ్లోయింగ్ డిస్కౌంట్స్
తనకు ఫ్లాఫ్స్ ఇచ్చిన డైరక్టర్ తోనే మళ్ళీ
మరో ప్రక్క హీరోగా తనకు కలిసి రాక పోవడంతో కళ్యాణ్ రామ్ తన దృష్టంతా సినిమా నిర్మాణ రంగంపైనే పెట్టారు. త్వరలో సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రవితేజ హీరోగా 'కిక్ 2' చిత్రాన్ని నిర్మించేందుక ప్లాన్ చేస్తున్నారు. తనతో చేయబోయే 'కిక్ 2' చిత్రానికి ముందు సురేందర్ రెడ్డి 'రేసు గుర్రం'తో హిట్ కొట్టడమే కళ్యాణ్ రామ్ సంతోషానికి కారణం.
ఒక దర్శకుడు హిట్ కొట్టిన తర్వాత తీసే సినిమాకు మార్కెట్లో క్రేజ్ బాగా ఉంటుంది. ఇది తనకు కలిసొస్తుందని భావిస్తున్నాడు కళ్యాణ్ రామ్. ప్రస్తుతం రవితేజ చేస్తున్న 'పవర్' చిత్రం పూర్తి కాగానే 'కిక్ 2' చిత్రం ప్రారంభం కానుంది. . 'కిక్' మూవీ అప్పట్లో భారీ విజయం సాధించిన నేపథ్యంలో....అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా కిక్-2 చిత్రాన్ని ప్లాన్ చేస్తున్నారు.
నందమూరి కళ్యాణ్ రామ్ సొంత బేనర్ ఎన్టీఆర్ ఆర్ట్స్ సంస్థలో 'అతనొక్కడే' చిత్రం తర్వాత ఒక్క హిట్ట కూడా లేదు. ఈ నేపథ్యంలో 'కిక్ 2' చిత్రం తన బేనర్కు మంచి పేరు తెస్తుందని భావిస్తున్నాడు కళ్యాణ్ రామ్. తన సొంత బేనర్లో కళ్యాణ్ రామ్ హీరోగా చేసిన నాలుగు సినిమాలు వరుసగా ప్లాప్ అయ్యాయిన సంగతి తెలిసిందే.