Don't Miss!
- Sports Virat vs Gambhir: గంభీర్ వైపు కోపంగా చూసిన కోహ్లీ! వీడియో
- News జైల్లో చిప్పకూడే.: కేటీఆర్కు సీఎం రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్
- Automobiles గిఫ్ట్ అంటే అబ్బాయిలే ఇవ్వాలా.??.. పెళ్లిలో వరుడికి వధువు అదిరిపోయే బైక్ గిఫ్ట్.. వైరల్ వీడియో చూసేయండి
- Technology 32MP+32MP సెల్ఫీ కెమెరాలతో షియోమీ కొత్త స్మార్ట్ఫోన్.. స్పెసిఫికేషన్లు, ఫీచర్ల వివరాలు..!
- Lifestyle Human Brain Size రోజు రోజుకు పెరుగుతున్న మానవ మెదడు సైజు, రాబోవు కాలంలో బహుషా ఈ వ్యాధులు ఉండవకపోవచ్చు..
- Finance Shapoorji Pallonji IPO: షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ నుంచి భారీ ఐపీఓ..
- Travel నహర్ఘర్ కోట దెయ్యాల కోటగా ఎందుకు మారింది? ఈ స్టోరీ తెలిస్తే ఆశ్చర్యపోతారు!
చేతులారా అల్లు అరవిందే నాశనం చేసేసాడు
మారుతి తయారుచేసిన స్క్రిప్టులో సంపూర్ణేష్ బాబు కోసం రాసిన సీన్స్ హిలేరియస్ గా ఉన్నాయని, వాటిని చిత్రీకరించి కూడా తొలిగించాడంటున్నారు. పోసాని మీద తీసిన ట్రాక్ మొత్తం సంపూర్ణేష్ బాబుదే అని తెలుస్తోంది. అలాగే మొదట అనుకున్న దాని ప్రకారం సంపూర్ణేష్ బాబు...శిరీష్ పనిచేసే ఛానెల్ లో క్రియేటివ్ హెడ్ గా పనిచేస్తూ...రెజీనా మీద కన్నేస్తాడని, అతనికి ఎలా బుద్ది చెప్పాడన్న యాంగిల్ ఉంటుందంటున్నారు. దాన్ని తీసేసి, ఛానెల్ కి సంభంధం లేని పాత్రగా పోసానిది క్రియేట్ చేసారని చెప్తున్నారు.
ఇక మధురిమ పాత్ర సైతం ఐటం గర్ల్ కాదని ఆమె విలేజ్ నుంచి వచ్చే శిరీష్ మరదలు పాత్ర అని, అది రొటీన్ అయిపోతుందనే వంకతో దాన్ని అల్లు అరవింద్ మార్పించాడని చెప్తున్నారు. తన కొడుకు తప్ప మరెవరూ సినిమాలో హైలెట్ కాకూడదని అరవింద్ తీసుకున్న నిర్ణయం...సినిమాని అర...విందు గా మార్చేసి,ఫెయిల్యూర్ దిసగా తీసుకెళ్లిందని అంటున్నారు.