రాజమౌళి తాజా చిత్రం 'ఈగ". ఈ నెల 30 న విడుదల అవుతున్న ఈ చిత్రంపై ట్రేడ్ లో చాలా అంచనాలు ఉన్నాయి. అపజయమెరగని దర్శకుడు రాజమౌళి..భారీ వ్యయంతో,పెద్ద హీరోలెవరూ లేకుండా చిత్రం
వరస ఏడు ప్లాపుల తర్వాత 'గబ్బర్ సింగ్"తో శృతి హాసన్ తొలి విజయాన్ని అందుకున్నారు. పవన్ కళ్యాణ్ హీరోగా హరీష్ శంకర్ రూపొందించిన ఈ చిత్రం మార్నింగ్ షో కే హిట్ టాక్
ఒకటి, రెండు, మూడు, నాలుగు...రోజులు గడిచి పోయాయి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన 'గబ్బర్ సింగ్" చిత్రానికి ఫ్లో ఏమాత్రం తగ్గడం లేదు. చిత్రం హిట్ టాక్ దవానలంలా వ్యాపించడంతో సినిమా
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, శ్రీను వైట్ల కాంబినేషన్లో రూపొంద బోతున్న 'బాద్ షా" చిత్రం జూన్ 1 నుంచి రెగ్యులర్ షూటింగ్ జరుపుకోబోతోంది. దర్శకుడు శ్రీను వైట్ల, అతని టీం గత
హీరోయిన్ శ్రియ రేటు విషయంలో చాలా చీప్ అయిపోయింది. అసలు అవకశాలే లేక అల్లాడుతున్న అమ్ముడు ఏదైనా అవకాశం వస్తే వదలకుండా, తన చేయి జారి పోకుండా ఉండటానికి ట్రై చేస్తోంది. అవసరం
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన 'గబ్బర్ సింగ్" చిత్రంలో పంచ్ డైలాగులు బాగా పేలిన నేపథ్యంలో సినిమా సూపర్ డూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం భారీ విజయం
గతంలో భారతీయ సినీ పరిశ్రమలో అందాల తారగా వెలుగొందిన హీరోయిన్ శ్రీదేవి పెళ్లి తర్వాత పూర్తిగా సినిమాలకు దూరం అయింది. ఇప్పుడు శ్రీదేవి అభిమానుల దృష్టంతా ఆమె కూతురు జాహ్నవిపైనే. త్వరలో జాహ్నవి
రజనీకాంత్ కూతురు ఐశ్వర్య దర్శకత్వంలో, అల్లుడు ధనుష్ హీరోగా రూపొందిన 'త్రీ" చిత్రం తెలుగు హక్కులను కొని నష్ట పోయిన నిర్మాత నట్టి కుమార్...తన ఆరోపణల పర్వం కొనసాగిస్తూనే ఉన్నాడు. రజనీకాంత్ కూతురు