Don't Miss!
- Sports రోహిత్ శర్మ ప్లేస్లో..!!
- News Money astrology March 29th: ఈ రాశులవారికి ధనలక్ష్మీ కటాక్షం!!
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
నా డబ్బులు ఎవరు మింగారు!.. వామ్మో విశ్వరూపం చూపించిన మాధవీలత
ఆ మధ్య లాక్డౌన్ కాలంలో విద్యుత్ బిల్లులు చూసి అవాక్కైన వారెంతో మంది ఉన్నారు. పూరి గుడిసెలో ఉన్నవారికి కూడా వేలకు వేల బిల్లులు వచ్చాయి. సామాన్యులు, సెలెబ్రిటీలు అని తేడా లేకుండా ఈ రాష్ట్రం ఆ రాష్ట్రం అని తేడా లేకుండా కరెంబ్ బిల్లులు చూసి షాకైన వారెంతో మంది ఉన్నారు. అవి ఓ రకమైన సమస్యలైతే ఆన్లైన్లో బిల్లులు కడితే అవి చూపించకపోవడం మరో సమస్య. ప్రస్తుతం మాధవీలతకు అలాంటి సమస్యే ఎదురైనట్టుంది.
కరెంట్ బిల్లులు..
ఆంధ్ర తెలంగాణ ఎక్కడ తగ్గడం లేదు,కరెంటు బిల్లులు . మే నెలలో 7500 బిల్లు కట్టాను ఎయిర్టెల్ యాప్ లో . కానీ కరెంటు బిల్లు కట్టలేదని మళ్ళీ 7500 కట్టించుకున్నారు . సరే అని క్రెడిట్ కార్డు వాళ్ళకి బ్యాంకు వాళ్ళు మెయిల్ పెడితే మేము ఎయిర్టెల్ కి పే చేసాము అన్నారు . ఎయిర్టెల్ వాళ్ళకి మెయిల్ పెడితే సాక్షాలతో సహా మెయిల్ పంపుతూ బిల్లు కట్టాము అన్నారని మాధవీలత పేర్కొంది.
ఎవరు మింగారు..
మరి నా 7500 ఎవరు మింగారు? . ఎంతమంది బిల్లులు మింగుతారు . నేను హైదరాబాద్ లో ఉన్నాను కనుక నేను ఉన్న ప్రభుత్వాన్నే అడుగుతున్నా . పవర్ బిల్లు కట్టలేదు అని మల్లి కట్టించుకున్న వాడ . వాడితో కుమ్మక్కై ప్రజల మీద బిల్లులు రుద్దే ప్రభుత్వాలదా .ఇపుడు నా 7500 ఎవడు ఇస్తారు. డబ్బులెవరికి ఊరికే రావు సర్ అని మాధవీలత పేర్కొంది.
ఏడికిపోయినయ్..
ప్రతి
రూపాయి
విలువైనదే.
అంటే
నీలి
రంగు
గులాబీ
రంగు
వాడికి
మండుద్ది
,
ఒకవేళ
అంత
మండితే
నా
7500
నాకు
ఇచ్చి
అపుడు
.
పెట్రోల్
పోసుకుని
మరి
మంట
తెచ్చుకుని
అరవండి
కానీ
నా
పైసల్
నాకు
కావాలె
.
వాడు
తినలే
వీడు
తినలే
మరి
నా
పైసల్
ఏడికి
పోయినయి
???
ఇలా
ఇప్పటికే
చాలామంది
మీద
బిల్లులు
మోపారు
అంటూ
మాధవీలత
ఆరోపించింది.
Recommended Video
పైసల్ కావాలి..
డబల్
ధమాకాలు
మోపుతున్నారు
.
ఐన
కడుతున్నాం
.
ఏమో
నాకు
తెల్వదు
.
నా
పైసల్
నాకు
కావాలి
ఎవరిస్తారు.
మూడు
నెలలు
గడిచాయి.
అన్ని
రకాలుగా
ప్రయత్నించాను
అంటూ
కేసీఆర్,
కేటీఆర్,
ఎలక్ట్రిసిటీ
బోర్డ్ను
మాధవీలత
ప్రశ్నించింది.
మామూలుగా
సోషల్
మీడియాలో
దుమ్ముదులిపే
మాధవీలతా
ఈ
విషయంలో
మాత్రం
టెంపర్
కోల్పోయినట్టు
కనిపిస్తోంది.