For Quick Alerts
For Daily Alerts
Don't Miss!
- Travel శ్రీవారి భక్తులకు శుభవార్త.. ఐఆర్సిటిసి తిరుమల టూర్ ప్యాకేజీ...
- News Iran Israel War: ఇరాక్ నూ కెలికిన ఇజ్రాయెల్? ఇరాన్ ఉమ్మడి పోస్టుపై దాడి-పోరు తీవ్రం..!
- Finance Ola Cabs IPO: త్వరలో ఓలా క్యాబ్స్ ఐపీఓ..
- Automobiles కనీవినీ ఎరుగని డిస్కౌంట్స్!.. హ్యుందాయ్ కారు కొనటానికి ఇదే మంచి సమయం
- Technology ధర రూ.14999 కే 6000mAh బ్యాటరీ, 50MP కెమెరా శాంసంగ్ స్మార్ట్ఫోన్ కొత్త వేరియంట్ విడుదల..!!
- Sports అందుకే ధోనీ ముందుగా బ్యాటింగ్కు రావట్లేదు- CSK కోచ్
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
థియేటర్ ఓనర్ కి రూ.12లక్షల జరిమానా
News
oi-Surya
By Srikanya
|
బెంగళూరు : థియేటర్లో సీట్ల సంఖ్యను తక్కువగా చూపారనే ఆరోపణపై అర్కావతి థియేటర్ యజమాని రంగనాథ్కు రూ.12 లక్షల జరిమానా విధిస్తూ కర్ణాటక చలనచిత్ర వాణిజ్య మండలి తీర్పుచెప్పింది.
వివరాల్లోకి వెళితే... గత శుక్రవారం 'అధ్యక్ష' సినిమా విడుదలైన విషయం తెలిసిందే. అర్కావతి థియేటర్లో కూడా దీన్ని ప్రదర్శిస్తున్నారు. అయితే థియేటర్లో 78సీట్లను తక్కువగా చూపారు. ఇందువల్ల తనకు రెండ్రోజుల్లో రూ.10వేల నష్టం వాటిల్లినట్లు పంపిణీదారుడు ప్రసాద్ ఆరోపించారు.
థియేటర్ యజమాని రంగనాథ్పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ విషయమై ప్రసాద్, రంగనాథ్ నడుమ కొద్దిసేపు వాగ్వివాదం చోటుచేసుకుంది. ఆరోపణల్ని పరిశీలించిన వాణిజ్య మండలి థియేటర్ యజమాని రంగనాథ్కు రూ.12 లక్షల జరిమానా విధించింది. జరిమానా మొత్తాన్ని పది రోజుల్లోగా చెల్లించాలని షరతు విధించారు.
Comments
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి
Allow Notifications
You have already subscribed
English summary
Adyaksha distributor Samartha Prasad alleges that, Arkavathi theater owner Ranganath shows wrong collections while the movie successfully running houseful.
Story first published: Tuesday, August 19, 2014, 9:51 [IST]
Other articles published on Aug 19, 2014