Don't Miss!
- News హరిరామ జోగయ్య యూటర్న్-పవన్ తో పాటు కూటమికీ భారీ ఊరట..!
- Sports రసెల్కు భయపడి ఆ బౌలర్పై వేటు..KKRతో ఆడే RCB తుది జట్టు ఇదే!
- Automobiles సమ్మర్లో కార్లలో వీటిని అస్సలు ఉంచొద్దు.. లేదంటే ప్రమాదాన్ని కొని తెచ్చుకున్నట్లే.!!
- Finance HUL News: ఆ వ్యాపారం నుంచి తప్పుకుంటున్న హిందుస్థాన్ యూనీలివర్.. 20 ఏళ్ల తర్వాత..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
- Lifestyle నోరూరించే పచ్చి మామిడికాయ గొజ్జు మామిడికాయ కర్రీ వేడివేడి అన్నంతో తింటుంటే ఆహా అనాల్సిందే..
- Technology ఆపిల్ వరల్డ్ వైడ్ డెవలపర్ కాన్ఫరెన్స్ 2024 తేదీ వెల్లడి.. iOS 18, GenAI పై కీలక ప్రకటనలకు అవకాశం..!
డబ్బులు ఎక్కువ ఇచ్చి తమన్నాను ఒప్పించారు?
హైదరాబాద్: సాధారణంగా స్టార్ హీరోయన్లు కొత్తగా పరిచయం అయ్యే హీరోల సరసన చేయడానికి ఒప్పుకోరు. అయితే బెల్లంకొండ సాయి శ్రీనివాస్ విషయంలో మాత్రం అలా జరుగలేదు. అతని తొలి సినిమాలోనే సమంత హీరోయిన్, తమన్నా ఐటం సాంగ్ చేసి అందరినీ ఆశ్చర్య పరిచారు. ఇందుకోసం నిర్మాతలు వారిద్దరికీ భారీగా రెమ్యూనరేషన్ ఆఫర్ చేసారు.
తాజాగా బెల్లకొండ సాయి శ్రీనివాస్ రెండో సినిమా ప్రారంభం అయింది. ఈ చిత్రానికి బోయపాటి శ్రీను దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో తమన్నా హీరోయిన్గా చేయనుందని తెలుస్తోంది. తమన్నాకు భారీగా రెమ్యూనరేషన్ ఆఫర్ చేసి ఈ సినిమాక ఒప్పించినట్లు ప్రచారం జరుగుతోంది. త్వరలో పూర్తి వివరాలు తెలియనున్నాయి.
సినిమా
ప్రారంభం
బోయపాటి
శ్రీను
హీరోగా
బెల్లంకొండ
సాయి
శ్రీనివాస్
న్యూ
మూవీ
బుధవారం
ఉదయం
ప్రారంభమైంది.
బెల్లంకొండ
శ్రీనివాస్
పై
చిత్రీకరించిన
ముహూర్తపు
సన్నివేశానికి
దర్శకేంద్రుడు
కె.
రాఘవేంద్ర
రావు
క్లాప్
ఇవ్వగా
ఆర్మూర్
ఎమ్మెల్యే
జీవన్
రెడ్డి
కెమెరా
స్విచ్ఛాన్
చేసారు.
దర్శకుడు
వీవీ
వినాయక్
గౌరవ
దర్శకత్వం
వహించారు.
దర్శకుడు బోయపాటి శ్రీను మాట్లాడుతూ...'అల్లుడు శ్రీను సినిమా చూసిన తర్వాత నేను తయారు చేసుకున్న కథకు బెల్లంకొడ సాయి శ్రీనివాస్ వంద శాతం కరెక్ట్ అని ఫిక్స్ అయ్యాను. ఇది 'భద్ర'లాంటి సినిమా అవుతుంది. మంచి ఫ్యామిలీ డ్రామా నేపథ్యంలో సాగే ప్యూర్ లవ్ స్టోరీ ఇది. యాక్షన్ కూడా ఉంటుందని తెలిపారు.