For Quick Alerts
For Daily Alerts
Don't Miss!
- Sports చరిత్ర సృష్టించిన ధోనీ.. ఒకే ఒక్కడు
- News కాంగ్రెస్ సర్కారును టచ్ చేస్తే..: బీజేపీ, బీఆర్ఎస్లకు సీఎం రేవంత్ హెచ్చరిక
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
సెన్సార్బోర్డు ఛైర్పర్సన్ మారారు
News
oi-Surya
By Srikanya
|
న్యూఢిల్లీ : కేంద్ర చలనచిత్ర సెన్సార్ బోర్డు (సీబీఎఫ్సీ) ఛైర్పర్సన్ రేసులో ప్రముఖ బాలీవుడ్ నటి, భాజపా చండీగఢ్ ఎంపీ కిరణ్ ఖేర్ ముందు వరుసలో ఉన్నారు. 23 మంది కొత్త సభ్యులతో కిరణ్ఖేర్ ఛైర్పర్సన్గా సెన్సార్ బోర్డు కొలువుతీరుతుందని సమాచార, ప్రసార మంత్రిత్వశాఖ వర్గాలు తెలిపాయి.
తాత్కాలికంగా రాకేష్ కుమార్ నేతృత్వంలో సెన్సార్ బోర్డు కార్యకలాపాలు నిర్వహిస్తుండగా ఆగస్టు 18న ఆయన్ను సీబీఐ అరెస్టు చేయడంతో ఆ బోర్డు రద్దయింది. కిరణ్ ఖేర్ భర్త, ప్రముఖ నటుడు అనుపమ్ ఖేర్ను వాజ్పేయి ప్రభుత్వం 2003లో సీబీఎఫ్సీ ఛైర్పర్సన్గా నియమించింది.
Comments
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి
Allow Notifications
You have already subscribed
English summary
Actress and BJP MP Kirron Kher is the Centre’s top choice to chair the censor board, which has been mired in controversy since its chief executive officer Rakesh Kumar was arrested on corruption charges, sources said.
Story first published: Monday, September 1, 2014, 9:22 [IST]
Other articles published on Sep 1, 2014