For Quick Alerts
For Daily Alerts
Don't Miss!
- Finance Kotak Mahindra Bank: కొంపముంచి కోటక్ మహీంద్రా బ్యాంక్.. భారీగా పడిపోయిన స్టాక్..!
- Technology ఆపిల్ తరహా డిజైన్తో నాయిస్ స్మార్ట్వాచ్.. 1.85 అంగుళాల డిస్ప్లే, 7 రోజుల బ్యాటరీ లైఫ్తో విడుదల
- News వీళ్లా..వైఎస్ వారసులు, పక్కన పెట్టింది ఇందుకే - షర్మిల పై జగన్ ఫైర్..!!
- Lifestyle ప్రపంచంలోనే అత్యంత పోషకమైన వేచూర్ ఆవు పాలు: గిన్నీస్ రికార్డ్ సాధించిన ఈ ఆవు గురించి ఆసక్తికరమైన విషయాలు
- Sports RCBకి గుడ్ న్యూస్: ప్లే ఆఫ్స్కు ఇలా ఈజీగా చేరొచ్చు!
- Automobiles కొత్త ఆస్టన్ మార్టిన్ వాంటేజ్ కూల్ స్పోర్ట్స్ కారు లాంచ్.. గంటకు 325 కి.మీ వేగం.. ధర, ఫీచర్లు ఇవే..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
దర్శకుడు పూరి జగన్నాథ్ భార్యపై కేసు నమోదు
News
oi-Santhosh
By Bojja Kumar
|
హైదరాబాద్: టాలీవుడ్ దర్శకుడు పూరి జగన్నాథ్ భార్య లావణ్యపై హైదరాబాద్ సీసీఎస్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. లిటికేషన్లో ఉన్న రూ. 5 కోట్ల విలువైన భూమిని ఇతరులకు అమ్మారనే ఫిర్యాదుతో ఆమెపై కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది. అయితే బిల్డర్ చేతిలో తాము మోస పోయామని పూరి జగన్నాథ్ ఫిర్యాదు చేయడం గమనార్హం. కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Comments
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి
Allow Notifications
You have already subscribed
English summary
CCS polide case files against Puri Jagannath's wife Lavanya in land litigation case.
Story first published: Thursday, August 28, 2014, 18:56 [IST]
Other articles published on Aug 28, 2014