For Quick Alerts
For Daily Alerts
Don't Miss!
- Sports RR vs DC: అందుకే పృథ్వీ షాను తీసుకోలేదు: రిషభ్ పంత్
- News హీరోయిన్ నిధి అగర్వాల్ చేతుల మీదగా గ్రాండ్గా రీలాంచ్ అయిన CMR షాపింగ్ మాల్
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Lifestyle First Surya Grahan: ఏప్రిల్ నెలలో మొదటి సూర్య గ్రహణం ఎప్పుడు? సూతక కాలం
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
ఏ మాయ చేసావె డైరెక్టర్ చేతిలో వేశ్యగా మారిన బిందు మాధవి..
Tamil
oi-Saraswathi N
By Sindhu
|
'ఘర్షణ", 'ఏ మాయ చేసావె" లాంటి హిట్ చిత్రాలకు దర్శకత్వం వహించిన గౌతమ్ మీనన్ ఫోటాన్ కథాస్ పేరిట ఓ బ్యానర్ ను ఆరంభించిన విషయం తెలిసిందే. ఈ బ్యానర్ లో బిందు మాధవి హీరోయిన్ గా 'వెప్పమ్" అనే తమిళ సినిమాని గౌతమ్ మీనన్ నిర్మిస్తున్నాడు. ఈ చిత్రానికి గౌతం అసిస్టెంట్ డైరెక్టర్ అంజనా అలీఖాన్ ను దర్శకుడు పరిచయం చేస్తున్న ఈ సినిమాలో బిందు మాధవి వేశ్యగా నటిస్తోంది.
అంజనా దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం ఇప్పటికే కోలీవుడ్ వర్గాలను ఆకట్టుకుంటోంది. ఈ చిత్రంలో తెలుగు హీరో నాని హీరోగా ప్రధాన పాత్ర చేస్తుండగా కథానాయికగా ఈ సినిమాలో బిందుమాధవి ఫుల్ గ్లామర్ గా నటిస్తోంది. ఇప్పటికే ఈ చిత్రంలో తన ఫోటోలు పలువురు తమిళ దర్శక, నిర్మాతల దష్టిని ఆకట్టుకున్నాయని సమాచారం. ఖచ్చితంగా ఈ సినిమా తర్వాత కోలీవుడ్ లో బిందు మాధవి కెరియర్ బాగుంటుందని చెన్నై వర్గాలు అంటున్నాయి.
Comments
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి
Allow Notifications
You have already subscribed
Read more about: బిందు మాధవి గౌతమ్ మీనన్ వెప్పమ్ ఘర్షణ ఏ మాయ చేసావె bindu madhavi gautam menon veppam gharshana ye maya chesave
Story first published: Friday, November 12, 2010, 11:47 [IST]
Other articles published on Nov 12, 2010