వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
పోలవరంమొదటి దశ పనులకు నిధులుమంజూరు
హైదరాబాద్:గోదావరి నదిపై తలపెట్టినపోలవరం నీటి పారుదల ప్రాజెక్టుమొదటి దశ పనుల కోసం రాష్ట్రప్రభుత్వం 1320కోట్ల రూపాయలు మంజూరు చేసింది.మంగళవారం ఈ మేరకు ఆదేశాలు జారీఅయ్యాయి.
Comments
Story first published: Tuesday, July 27, 2004, 23:53 [IST]