వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పోలవరంమొదటి దశ పనులకు నిధులుమంజూరు

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌:గోదావరి నదిపై తలపెట్టినపోలవరం నీటి పారుదల ప్రాజెక్టుమొదటి దశ పనుల కోసం రాష్ట్రప్రభుత్వం 1320కోట్ల రూపాయలు మంజూరు చేసింది.మంగళవారం ఈ మేరకు ఆదేశాలు జారీఅయ్యాయి.

మొదటిదశ కింద ప్రాజెక్టు కుడి ప్రధానకాలువ నిర్మాణం, రెండు వందలయాబై గ్రామాల్లోని కోటీ నలబై లక్షలమందికి మంచినీరు, కృష్ణా నదిప్రకాశం బ్యారేజీ కింద వున్నసాగుభూమికి ఎనబై శతకోటిఘటపుటడుగుల నీరు అందించడంవంటి పనులు చేపడతారు. నిధులవిడుదలలో ఏ మాత్రం వెనుకడుగువేయబోమని, పనులు జరిగే క్రమాన్ని బట్టిఅవసరమైన నిధులను ఈ ఆర్థికసంవత్సరమే విడుదల చేస్తామనిభారీ నీటి పారుదల శాఖ మంత్రి పొన్నాలలక్ష్మయ్య చెప్పారు. గోదావరి జలాలవినియోగానికి పెండింగ్‌లో ఉన్నప్రాజెక్టులను పూర్తి చేయాలనేదిప్రభుత్వ లక్ష్యమని, ఈ పెండింగ్‌ప్రాజెక్టుల్లో పోలవరం ఒకటని ఆయనచెప్పారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X