మెదక్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అన్నపూర్ణ ఎడారైంది: చిరంజీవి

By Staff
|
Google Oneindia TeluguNews

Chiranjeevi
మెదక్: ఒకప్పుడు అన్నపూర్ణగా పేరుగాంచిన మెదక్‌ జిల్లా నేడు ఎడారిగా మారిందని, నారాయణ్‌ఖేడ్ లో ఎక్కడా పచ్చదనం కానరావడం లేదని చిరు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజా అంకిత సభల్లో భాగంగా ఆయన ఈ రోజు మెదక్‌ జిల్లా నారాయణ్‌ఖేడ్‌లో ప్రసంగించారు. అక్కడ అభిమానుల నుంచి వచ్చిన స్పందనకు ఆయన పులకించిపోయారు. పక్కనే మంజీరా నది ప్రవహిస్తున్నా గొంతు తడిసే భాగ్యానికి ఈ ప్రజలు నోచుకోలేకపోతున్నారని ఆయన వాపోయారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X