మెదక్:
ఒకప్పుడు
అన్నపూర్ణగా
పేరుగాంచిన
మెదక్
జిల్లా
నేడు
ఎడారిగా
మారిందని,
నారాయణ్ఖేడ్
లో
ఎక్కడా
పచ్చదనం
కానరావడం
లేదని
చిరు
ఆవేదన
వ్యక్తం
చేశారు.
ప్రజా
అంకిత
సభల్లో
భాగంగా
ఆయన
ఈ
రోజు
మెదక్
జిల్లా
నారాయణ్ఖేడ్లో
ప్రసంగించారు.
అక్కడ
అభిమానుల
నుంచి
వచ్చిన
స్పందనకు
ఆయన
పులకించిపోయారు.
పక్కనే
మంజీరా
నది
ప్రవహిస్తున్నా
గొంతు
తడిసే
భాగ్యానికి
ఈ
ప్రజలు
నోచుకోలేకపోతున్నారని
ఆయన
వాపోయారు.