విజయశాంతి పార్టీ విలీనం 30న

శుక్రవారం, జనవరి  16, 2009, 16:46 [IST]
Vijayasanthi
హైదరాబాద్: విజయశాంతి "తల్లి తెలంగాణ పార్టీ" ఈనెల 30 న తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలో విలీనం కానుంది. టిఆర్‌ఎస్‌లో ఈ నెల 30న తన పార్టీని విలీనం చేస్తున్న ట్లు శుక్రవారం ఆ పార్టీ వ్యవస్థాపకురాలు విజయశాంతి ప్రకటించారు. తెలంగాణ ఉద్యమ శక్తులన్నీ ఏకమయ్యే ప్రక్రియలో భాగంగానే తను స్థాపించిన పార్టీని టిఆర్‌ఎస్‌ పార్టీలో విలీనం చేస్తున్నట్లు విజయశాంతి విలేఖర్ల సమావేశంలో వెల్లడించారు.

ఈ మేరకు నిన్న కెసిఆర్‌తో సమావేశమైన విజయశాంతి నేడు ఉమ్మడి విధాన ప్రకటన చేస్తామని చెప్పారు. అయితే జనవరి 30వ తేదీన విలీన ప్రకటన ఉంటుందని ఆమె విస్పష్ట ప్రకటన చేశారు. విజయశాంతి మనుషులకు ఎన్ని సీట్లు కేటాయించాలో ఇంకా నిర్ణయించుకోలేదని, అవన్నీ తర్వాత చర్చకు వస్తాయని కెసీఆర్ చెప్పారు.
User Comments
అహ్మద్ 01 Feb 2010 11:42 am
తల్లి తెలంగా న విజయ శాంతికి చివరకి కే.చ.ర. గాదిది నచ్చింది. మొత్తం నాకుడు గే వాడు. daniki roju iddaru kavali. daaani మొహం చూస్తే ఇప్పుడే ఎవడితోనో దెబ్బ వెయ్న్చుకుని లేచి నట్టుంటుంది.
[ మీ వ్యాఖ్య రాయండి ]
IPL, Wankhede Stadium, Mumbai
Kolkata Knight Riders won by 32 runs
1st Test , Lord's Cricket Ground, St John's Wood
Match starts at 03:30 pm IST  
IPL, Himachal Pradesh Cricket Association Stadium, Dharmasala
Match starts at 04:00 pm IST