ఆంధ్ర ఎంపీల నిరసనతో 5 రైళ్లు
రైల్వే బడ్జెట్పై గురువారం లోక్సభ సమావేశాల్లో ఆంధ్రప్రదేశ్ పార్లమెంటు సభ్యులు నిరసన గళం వినిపించారు. రైల్వే బడ్జెట్ లో రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై నిలదీశారు. ఇందుకు రైల్వే మంత్రి మమతా బెనర్జీ సమాధానం ఇస్తూ తాము ప్రత్యేకించి ఏ రాష్ట్రంపైనా వివక్ష చూపలేదని స్పష్టం చేశారు. ఉన్న పరిమితుల్లో న్యాయం చేశానని అన్నారు.రైల్వే బడ్జెట్ ను లోకసభ గురువారం ఆమోదించింది.
Comments
hyderabad హైదరాబాద్ న్యూఢిల్లీ loksabha railway budget రైల్వే బడ్జెట్ mamata మమతా బెనర్జీ parliament members పార్లమెంటు సభ్యులు
Story first published: Thursday, July 9, 2009, 14:20 [IST]