గోవా తీరంలో అనుమానాస్పద నౌక

శుక్రవారం, జూలై 31, 2009, 15:15 [IST]
Goa
పానాజీ: గోవా వైపు అనుమానస్పద నౌక వస్తోందని నిఘా సంస్థలు సమాచారం అందించడంతో కొంకణ్ తీరంలో భారత నావికా దళాలు, తీర ప్రాంత బలగాలు గస్తీని ముమ్మరం చేశాయి. గత రాత్రి ఆ నౌకకు సంబంధించిన సమాచారం నిఘా సంస్థల నుంచి గత రాత్రి గోవా పోలీసులకు అందింది. అది మహారాష్ట్రలోని సిందుదుర్గ్ నుంచి వస్తోందనేది నిఘా సంస్థల సమాచారం.
  Read:  In English 
గోవా పోలీసుల నుంచి తమకు సమాచారం అందిందని, ఆ సమాచారాన్ని ధృవీకరించుకోవడానికి ప్రయత్నిస్తున్నామని భారత వైమానిక దళాల సమాచార సంబంధాల అధికారి కెప్టెన్ మనోహర్ నంబియార్ చెప్పారు. మత్స్యకారుల సిందుదుర్గ్ పోలీసులకు ఆ సమాచారాన్ని అందజేశారు.

&13;
User Comments
[ మీ వ్యాఖ్య రాయండి ]
ఈ ఆర్టికల్ మీద మీరే మొదటి వ్యాఖ్య రాయండి .
1st Test , Lord's Cricket Ground, St John's Wood
England won by 5 wickets