ఘోర రోడ్డు ప్రమాదంలో 14 మంది మృతి
అనంతపురం: అనంతపురం జిల్లాలో శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో 14 మంది మరణించారు. జిల్లాలోని సింగనమల మండలం లోలూరు గ్రామ సమీపంలో ఏడో నెంబర్ జాతీయ రహదారిపై ఈ ప్రమాదం జరిగింది. ఎదురెదురుగా వస్తున్న లారీ, ఆటో ఢీకొట్టడంతో ఈ ప్రమాదం సంభవించింది. మృతులంతా దినసరి కూలీలే. ప్రమాదంలో మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. వారిని అనంతపురం.....
దక్షిణాఫ్రికా ప్రమాదంలో హైదరాబాదీ మృతి
హైదరాబాద్: దక్షిణాఫ్రికాలో జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో హైదరాబాద్ యువకుడు మరణించాడు. అనీ నికుంజ్ అనే 32 ఏళ్ల యువకుడు తన భార్య అపర్ణ, తన పాపలతో కలిసి ప్రయాణిస్తుండగా వారి కారు ప్రమాదానికి గురైంది. ఆదివారం జరిగిన ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన అనీ నికుంజ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. భార్య అపర్ణకు స్వల్పంగా.....
పాక్ ఇంత ప్రాధాన్యమా: రాహుల్
సిమ్లా: పాకిస్తాన్ కు భారత్ చాలా సమయం ఇచ్చిందని, ఇందులో సగం సమయానికి కూడా పాకిస్తాన్ కు అర్హత లేదని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి రాహుల్ గాంధీ అన్నారు. ఇరు దేశాలకు మధ్య పోలిక లేదని ఆయన మంగళవారం అన్నారు. పాకిస్తాన్ కు మనం చాలా ప్రాధాన్యం ఇస్తున్నామని, అది చాలా చిన్న భూభాగమని, పాకిస్తాన్ ను.....
మోడీ ప్రభుత్వంపై జస్వంత్ గరం
సిమ్లా: తన పుస్తకాన్ని నిషేధించిన నరేంద్ర మోడీ గుజరాత్ ప్రభుత్వంపై బిజెపి బహిష్కృత నేత జస్వంత్ సింగ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పుస్తకాన్ని నిషేధించడం ఆలోచనను నిషేధించడమేనని ఆయన గురువారం మీడియా ప్రతినిధులతో అన్నారు. సాటానిక్ వర్సెస్ రాసిన సల్మాన్ రష్దీ పట్ల వ్యవహరించిన తీరులోనే గుజరాత్ ప్రభుత్వం తన పట్ల వ్యవహరించిందని ఆయన వ్యాఖ్యానించారు......