To check Oneindia Telugu on your Mobile
go to:   http://m.oneindia.in/telugu/

హిమాచల్ రోడ్డు ప్రమాదంలో 22 మంది మృతి

  Read:  In English 
నవంబర్ 6, 2009  లో ప్రచురితమైన అన్ని ఆర్టికల్స్ చదవండి
 
1st ODI , Sheikh Zayed Stadium, Abu Dhabi
Match starts at 04:30 pm IST  

లారీ ప్రమాదంలో ఆరుగురు మృతి

నల్గొండ: జిల్లాలోని మోత్కూరు వద్ద శనివారం తెల్లవారుజామున ఘోరమైన రోడ్డు ప్రమాదం జరిగింది. కలపతో వెళ్తున్న లారీ చెరువులో పడిన దుర్ఘటనలో ఆరుగురు మృతి చెందగా, 12మంది తీవ్రంగా గాయపడ్డారు. వరంగల్‌ జిల్లా మహబూబాబాద్‌ నుంచి రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం వెళ్తుండగా ఈ సంఘటన జరిగింది. మృతులంతా రంగారెడ్డి జిల్లాకు చెందిన వారిగా గుర్తించారు. సమాచారం తెలుసుకున్న.....

కరీంనగర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం, నాందేడ్ వాసుల మృతి

కరీంనగర్: కరీంనగర్ జిల్లాలో సోమవారం తెల్లవారు జామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 9 మంది మరణించారు. మరో ముగ్గురు గాయపడ్డారు. వీరంతా మహారాష్ట్రలోని నాందేడ్ వాసులని తెలుస్తోంది. కరీంనగర్ జిల్లా జగిత్యాల మండలం హుస్నాబాద్ సమీపంలో ఈ ప్రమాదం సంభవించింది. వారు ప్రయాణిస్తున్న సుమోను లారీ ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. నాందేడ్ కు చెందిన.....
User Comments
[ మీ వ్యాఖ్య రాయండి ]
ఈ ఆర్టికల్ మీద మీరే మొదటి వ్యాఖ్య రాయండి .
Oneindia  Oneindia Login