తిరుపతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రేణిగుంట విమానాశ్రయంలో బాలకృష్ణకు ఘనస్వాగతం

By Santaram
|
Google Oneindia TeluguNews

Balakrishna
తిరుపతి: రేణిగుంట విమానాశ్రయంలో సినీనటుడు బాలకృష్ణకు ఘనస్వాగతం లభించింది. కడప జిల్లా రైల్వే కోడూరులో ఎన్టీఆర్‌ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి హాజరయ్యేందుకు తిరుపతి వచ్చారు. నందమూరి అభిమానులు, టీడీపీ కార్యకర్తలు విమానాశ్రయానికి చేరుకొని ఆయనకు ఘనస్వాగతం పలికారు.

రేణిగుంట నుంచి రోడ్డు మార్గంలో బాలకృష్ణ రైల్వే కోడూరుకు బయలుదేరారు. సింహా సినిమా విజయవంతమైన తర్వాత బాలకృష్ణ ఉత్సాహంగా రాష్ట్రమంతటా వివిధ కార్యక్రమాలపై పర్యటిస్తున్నారు. సింహా హిట్ అయిన వెంటనే ఆయన రాష్ట్రంలోని నరసింహస్వాని దేవస్ధానాలన్నిటినీ దర్శించుకున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X