హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వైయస్ జగన్ ఓదార్పు యాత్రకు యువరాజ్యం అధ్యక్షుడి మద్దతు

By Pratap
|
Google Oneindia TeluguNews

YS Jagan
హైదరాబాద్: వైయస్ రాజశేఖర రెడ్డి ఆకస్మిక మరణాన్ని తట్టుకోలేక మరణించిన వారి కుటుంబాలను ఓదార్పు పేరుతో కలుస్తున్నజగన్ కు అనుహ్యంగా యువరాజ్యం నుండి మద్దతు లభించింది. నెల్లురు జిల్లా యువరాజ్యం అధ్యక్షుడు భట్టేపాటి నరేందర్ రెడ్డి ఓదార్పుకు మద్దతు ఇస్తున్నట్టు ప్రకటించాడు. ప్రజల మనోగతాన్ని బట్టే మద్దతు ఇస్తున్నామని ఆయన మంగళవారం మీడియా ప్రతినిధులతో చెప్పారు. దీనిని తమ పార్టీ అర్థం చేసుకుంటుందన్నాడు.

ప్రజలకోసం పనిచేసిన మంచిమనిషి వైయస్ రాజశేఖర్ రెడ్డి అని, ఆయన కోసం మరణించిన వారి కుటుంబాలను జగన్ కలవాలనుకోవడం మంచి పరిణామమన్నారు. మంగళవారం దర్శినుంచి జగన్ ఓదార్పు యాత్ర ప్రారంభమయింది. ఈ సందర్భంగా జగన్ను మాచర్ల ఎమ్నెల్యే రామకృష్ణారెడ్డి, మాజీమంత్రి, సీనియర్ నాయకుడు ముద్రగడ పద్మనాభం కలిశారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X