హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

భార్యను హత్య చేసి పోలీసు స్టేషన్‌లో లొంగిపోయిన భర్త

By Pratap
|
Google Oneindia TeluguNews

Hyderabad
హైదరాబాద్‌: భార్యను హత్య చేసి ఓ భర్త పోలీస్‌ స్టేషన్‌లో లొంగిపోయాడు. హైదరాబాద్‌ శివారులోని శివరామపల్లి పోలీసు స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది. చిన్న టీ దుకాణం నడుపుకునే అశోక్‌ తరచూ భార్య రాధతో గొడవపడేవాడు. గతరాత్రి ఇద్దరి మధ్య గొడవ జరిగింది. సహనం కోల్పోయిన అశోక్‌ తన భార్యను గొంతునులిమి హత్య చేశాడు. వీరికి ఇద్దరు పిల్లలున్నారు. రాధ తల్లిదండ్రులు మాత్రం వరకట్న వేధింపుల కారణంగానే హత్య చేసినట్లు ఆరోపిస్తున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X