మహబూబ్‌నగర్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ప్రియుడి మరణం తట్టుకోలేక ప్రియురాలు ఆత్మహత్య:నిరాకరణే కారణం

By Srinivas
|
Google Oneindia TeluguNews

Mahabubnagar
మహబూబ్‌నగర్: జిల్లాలోని చిన్నచింతకుంట మండలం పళ్లమర్రి గ్రామంలో ఓ ప్రేమజంట ఆదివారం మృతి చెందింది. ప్రాథమిక సాక్ష్యాల అధారంగా వారు తమతమ పెద్దలు ప్రేమకు అంగీకరించకనే మృతి చెందినట్లుగా తెలుస్తోంది. రాధ, మౌలాలి అనే ఇద్దరు గత కొన్నాళ్లుగా ప్రేమించుకుంటున్నారు. అయితే వారు తమ ప్రేమను పెద్దలకు తెలిపి పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు. ఈ నేపథ్యంలో ఇటీవల వారు తమ ప్రేమను పెద్దలకు చెప్పి పెళ్లికి అంగీకరించాలని విన్నవించుకున్నారు.

అయితే పెద్దలు మాత్రం ససేమీరా అన్నారు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన ప్రియుడు మౌలాలి గుండెపోటుతో అదివారం ఉదయం మృతి చెందారు. ప్రియుడి మరణాన్ని తట్టుకోలేక పోయిన ప్రియురాలు సైతం ఆత్మహత్య చేసుకొని మరణించింది. ప్రియుడి ఎడబాటును తట్టుకోలేకో ఆత్మహత్య చేసుకున్నట్టుగా తెలుస్తోంది.

English summary
Lovers dead in Pallamarri village of Mahabubnagara district today. Radha and Moula Ali were in loved. Moula Ali was 
 
 died with heart attack as Parents were not agreed their love. Radha committed for suicide by his lover dead.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X