ఆదిలాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

యువతి గొంతు కోసి హత్య: సోదరులపై రాళ్ల వర్షం, గాయాలు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Adilabad District
అదిలాబాద్: అదిలాబాద్ పట్టణంలోని అశోక్ నగర్‌లో గుర్తు తెలియను దుండగులు కొందరు ఓ యువతి గొంతు కోసి హత్య చేశారు. అడ్డు వచ్చిన ఆమె సోదరులపై కూడా దాడి చేసి గాయపర్చారు. అశోక్‌నగర్‌కు చెందిన సబీహా శుక్రవారం ఉదయం తన ఇంట్లో పని చేసుకుంటుండగా నలుగురు దుండగులు వచ్చారు. వారు సబీహాపై కత్తితో దాడి చేశారు. ఆమె గొంతు కోసి చంపారు.

వారు సబీహపై దాడి చేస్తున్న సమయంలో ఆమె సోదరులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయితే వారు సబీహ సోదరులపై రాళ్లతో దాడి చేశారు. ఈ దాడిలో ఆమె సోదరులు కూడా కొద్దిగా గాయపడ్డారు. సబీహా వయసు 19 ఏళ్లు. ఆమె స్థానికంగా ఉంటే ఓ కళాశాలలో బిఇడి చదువుతోంది. పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారిస్తున్నారు. సబీహా హత్యలో పాత గొడవలు గానీ, లావాదేవీల గొడవలు కానీ లేదా ప్రేమ కోణం ఉందా అనే విషయాలపై పోలీసులు దృష్టి సారించారు.

English summary
Unknown persons attacked on nineteen year girl sabiha and killed today in Adilabad. Sabiha brothers injured in this issue.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X