యువతి గొంతు కోసి హత్య: సోదరులపై రాళ్ల వర్షం, గాయాలు
వారు సబీహపై దాడి చేస్తున్న సమయంలో ఆమె సోదరులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయితే వారు సబీహ సోదరులపై రాళ్లతో దాడి చేశారు. ఈ దాడిలో ఆమె సోదరులు కూడా కొద్దిగా గాయపడ్డారు. సబీహా వయసు 19 ఏళ్లు. ఆమె స్థానికంగా ఉంటే ఓ కళాశాలలో బిఇడి చదువుతోంది. పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారిస్తున్నారు. సబీహా హత్యలో పాత గొడవలు గానీ, లావాదేవీల గొడవలు కానీ లేదా ప్రేమ కోణం ఉందా అనే విషయాలపై పోలీసులు దృష్టి సారించారు.
Comments
English summary
Unknown persons attacked on nineteen year girl sabiha and killed today in Adilabad. Sabiha brothers injured in this issue.
Story first published: Friday, June 17, 2011, 10:09 [IST]