వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
తెలంగాణ ద్రోహి అంటూ వైయస్ఆర్ విగ్రహం ధ్వంసం
వైయస్ విగ్రహాన్ని కూల్చి వేయడం పట్ల వైయస్ అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వైయస్ తెలంగాణ ద్రోహి కాదన్నారు. ఆయన విగ్రహాన్ని కూల్చితే తెలంగాణ వస్తుందా అని ప్రశ్నించారు. తెలంగాణ ద్రోహులే ఇలాంటి ఘాతుకానికి పాల్పడ్డారని ఆరోపించారు. దివంగత నేత విగ్రహాన్ని కూల్చిన వారిపై పోలీసులు వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు.
English summary
Unknown perons destroyed late YS Rajasekhar Reddy statue today in Warangal district.
Story first published: Friday, November 11, 2011, 17:09 [IST]