అసలే తగ్గని రోజా: మీడియా పాయింట్ వద్ద..(పిక్చర్స్)
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశంలో అధికార, ప్రతిపక్ష సభ్యులు సవాళ్లు, ప్రతి సవాళ్లు మధ్య సోమవారానికి వాయిదా పడింది.
డ్వాక్రా రుణమాఫీపై వైయస్సార్ కాంగ్రెసు పార్టీ సభ్యురాలు రోజా, తెలుగుదేశం పార్టీ సభ్యుల మధ్య కాసేపు వాగ్వాదం జరిగింది. ఈ వాగ్వాదం ఎంతకూ సద్దుమణగలేదు. సభలో గందరగోళం ఏర్పడింది. దీంతో స్పీకర్ సభను సోమవారానికి వాయిదా వేశారు.
విపక్ష సభ్యుల నిరసనల మధ్య ఇవాళ ఆంధ్రప్రదేశ్ శాసనసభలో బడ్జెట్ పై చర్చ కొనసాగింది. ఉదయం సభ ప్రారంభమైన వెంటనే వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని స్పీకర్ తిరస్కరించారు.
మీడియా పాయింట్
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సోమవారానికి వాయిదా పడిన అనంతరం మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతున్న తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే యామినేని బాల, తదితరులు.
మీడియా పాయింట్
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశంలో అధికార, ప్రతిపక్ష సభ్యులు సవాళ్లు, ప్రతి సవాళ్లు మధ్య సోమవారానికి వాయిదా పడింది. మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతున్న ఎమ్మెల్యేలు.
మీడియా పాయింట్
డ్వాక్రా రుణమాఫీపై వైయస్సార్ కాంగ్రెసు పార్టీ సభ్యురాలు రోజా, తెలుగుదేశం పార్టీ సభ్యుల మధ్య కాసేపు వాగ్వాదం జరిగింది. సభలో గందరగోళం నెలకొనడంతో స్పీకర్ సభను సోమవారానికి వాయిదా వేశారు.
మీడియా పాయింట్
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సోమవారానికి వాయిదా పడిన అనంతరం మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతున్న మంత్రి మాణిక్యాల రావు దృశ్యం.
మీడియా పాయింట్
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశంలో అధికార, ప్రతిపక్ష సభ్యులు సవాళ్లు, ప్రతి సవాళ్లు మధ్య సోమవారానికి వాయిదా పడింది. మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతున్న ఎమ్మెల్యేలు.
పోలీసులు
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో అసెంబ్లీ ప్రాంగణం వద్ద భారీగా ఏర్పాటు చేసిన బందోబస్తు దృశ్యం. పోలీసులు బారీకేడ్లు ఏర్పాటు చేసిన దృశ్యం.
మీడియా పాయింట్ వద్దకు
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సోమవారానికి వాయిదా పడిన అనంతరం విలేకరులతో మాట్లాడేందుకు మీడియా పాయింట్ వద్దకు వెళ్తున్న తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే యామినేని బాల.