మెదక్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రైలు ప్రమాదం: చిన్నారులకు బాబు పరామర్శ(పిక్చర్స్)

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: సికింద్రాబాద్‌లోని యశోద ఆస్పత్రిలో మాసాయిపేట రైలు ప్రమాదంలో గాయాలపాలై చికిత్స పొందుతున్న చిన్నారుల్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శుక్రవారం పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితులపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు.

చిన్నారులను కోల్పోయిన పలువురు తల్లిదండ్రులకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. గాయపడిన చిన్నారులు త్వరలోనే కోలుకోవాలని ఆకాంక్షించారు. రైలు ప్రమాద ఘటన తనను ఎంతో బాధించిందని చంద్రబాబు నాయుడు తెలిపారు.

బాబు పరామర్శ

బాబు పరామర్శ

సికింద్రాబాద్‌లోని యశోద ఆస్పత్రిలో మాసాయిపేట రైలు ప్రమాదంలో గాయాలపాలై చికిత్స పొందుతున్న చిన్నారుల్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శుక్రవారం పరామర్శించారు.

బాబు పరామర్శ

బాబు పరామర్శ

గాయపడిన చిన్నారుల ఆరోగ్య పరిస్థితులపై చిన్నారులను, వైద్యులను అడిగి తెలుసుకున్నారు.

బాబు పరామర్శ

బాబు పరామర్శ

చిన్నారులను కోల్పోయిన పలువురు తల్లిదండ్రులకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.

బాబు పరామర్శ

బాబు పరామర్శ

గాయపడిన చిన్నారులు త్వరలోనే కోలుకోవాలని చంద్రబాబు నాయుడు ఆకాంక్షించారు.

బాబు పరామర్శ

బాబు పరామర్శ

రైలు ప్రమాద ఘటన తనను ఎంతో బాధించిందని చంద్రబాబు నాయుడు తెలిపారు.

బాబు పరామర్శ

బాబు పరామర్శ

యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారుల తల్లిదండ్రులతో మాట్లాడుతున్న చంద్రబాబు నాయుడు.

English summary
AP CM Chandrababu Naidu has visited Yashoda hospital Secunderabad branch to console the injured students of the Medak train accident and their parents.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X