వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అలయ్-బలయ్: మరోసారి ఒకేవేదిక పైకి బాబు, కేసీఆర్

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలంగాణ ఆవిర్భావ దసరా అలయ్ బలయ్ కార్యక్రమాన్ని ఈ నెల 5వ తేదీన నిర్వహించనున్నట్లు సికింద్రాబాద్ పార్లమెంటు సభ్యుడు, బీజేపీ సీనియర్ నేత బండారు దత్తాత్రేయ బుధవారం తెలిపారు. ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావులు రానున్నారు. దీంతో, కేసీఆర్, చంద్రబాబులను మరోసారి ఒకే వేదిక పైన చూడబోతున్నాం.

బుధవారం బీజేపీ నగర కార్యాలయంలో ఏర్పాటు చేసిన పార్టీ కార్యకర్తల సమావేశంలో దత్తాత్రేయ మాట్లాడారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన నేపథ్యంలో ఇరు రాష్ట్రాల ప్రజల్లో వైషమయ్లాు దూరం చేసేందుకు అలయ్ బలయ్ దోహదపడుతుందని చెప్పారు.

Chandrababu and KCR to share dias again

ముఖ్య అతిథిగా రాష్ట్ర గవర్నర్ నరసింహన్, సీఎంలు చంద్రబాబు కేసీఆర్, కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు, తెలంగాణ శాస నమండలి చైర్మన్ స్వామి గౌడ్, శాసన సభాపతి మధుసూదనాచారిలతో పాటు వివిధ రంగాల ప్రముఖులు హాజరవుతున్నారని తెలిపారు.

English summary
AP CM Chandrababu Naidu and Telangana CM KCR to share dias again.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X