వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సీమాంధ్రులకి అభద్రతలేదు: గవర్నర్, సీఎంలకి ప్రశంస

By Srinivas
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: హైదరాబాదులో సీమాంధ్రులకు అభద్రతాభావం ఉందడన అవాస్తవమని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ ఢిల్లీలో సోమవారం చెప్పారు. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు మంచి విజన్‌తో పని చేస్తున్నారని చంద్రబాబు నాయుడు, కే చంద్రశేఖర రావులకు కితాబిచ్చారు.

Narasimhan praises KCR and Chandrababu

విభజన చట్టంలోని సెక్షన్ 9, 10లో ఎలాంటి వివాదం లేదని తెలిపారు. అయితే, వాటి పైన మరింత స్పష్టత రావాల్సి ఉందని ఆయన చెప్పారు. గవర్నర్ నరసింహన్ ఢిల్లీలో కేంద్రమంత్రి అశోక గజపతిరాజుతో భేటీ అయ్యారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు.

బాబ్లీ ప్రాజెక్టు కమిటీలో చేర్చాలని తెలంగాణ పిటిషన్

బాబ్లీ పర్యవేక్షణ కమిటీలో తెలంగాణ రాష్ట్రాన్ని చేర్చాలని కేంద్ర ప్రభుత్వం సుప్రీం కోర్టులో పిటిషన్ వేసింది. దీని పైన విచారణ చేపట్టిన కోర్టు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర ప్రభుత్వాలు కౌంటర్ దాఖలు చేయాలని నిర్దేశించింది. తదుపరి విచారణను 4 వారాలపాటు వాయిదా వేసింది.

English summary

 Andhra Pradesh and Telangana states governor Narasimhan praises KCR and Chandrababu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X