హైదరాబాదులో చంద్రబాబు చేతుల మీదుగా..(పిక్చర్స్)
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు మంగళవారం సికింద్రాబాదులో కొత్తగా ఏర్పాటు చేసిన నవోదయ ఆసుపత్రిని ప్రారంభించారు.
మహిళలు, చిన్నపిల్లలకు మల్టీస్పెషాలిటీ వైద్య సేవలందించేందుకు సికింద్రాబాద్లో నవోదయ ఆసుపత్రిని ప్రారంభీంచారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడారు. సేవాభావంతో ప్రతి ఒక్కరికి వైద్యసేవలందించాలని ఆకాంక్షించారు.
టీడీపీ యువనేత నారా లోకేష్, మల్కాజిగిరి ఎంపీ మల్లారెడ్డి, సికింద్రాబాద్ ఎంపీ బండారు దత్తాత్రేయ, నవోదయ హాస్పిటల్స్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ చైర్మన్, ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి ఎమ్మెల్యేలు శ్రీనివాస్ యాదవ్, జి సాయన్న, రేవంత్ రెడ్డి, మాగంటి గోపీనాథ్, టీడీపీ నాయకులు రమణ, పెద్దిరెడ్డి, చంద్రశేఖర్, సీతాదయాకర్ రెడ్డి, నర్సింహులు తదితరులు పాల్గొన్నారు.
నవోదయ ఆసుపత్రి
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు సికింద్రాబాదులో నవోదయ ఆసుపత్రిని ప్రారంభించారు. పక్కన ఎంపీ బండారు దత్తాత్రేయ
నవోదయ ఆసుపత్రి
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు సికింద్రాబాదులో నవోదయ ఆసుపత్రిని ప్రారంభించారు. ఆసుపత్రిలోని ఎక్విప్మెంట్స్ను పరిశీలిస్తున్న బాబు.
నవోదయ ఆసుపత్రి
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు సికింద్రాబాదులో నవోదయ ఆసుపత్రిని ప్రారంభించారు. చైర్మన్ తదితరులతో మాట్లాడుతున్న చంద్రబాబు.
నవోదయ ఆసుపత్రి
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు సికింద్రాబాదులో నవోదయ ఆసుపత్రిని ప్రారంభించారు.