వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నవ్వేశారు: బాబు డుమ్మా, జయసుధ అటెండ్ (పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: 13వ శాసన సభ సమావేశాలు ముగిసిన అనంతరం శాసన సభ్యులు, శాసన మండలి సభ్యులు గురువారం అసెంబ్లీ లాబీల్లో ఫోటోలు దిగారు.

ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తెలంగాణ ప్రాంత మహిళా మంత్రులతో కలిసిపోయి మాట్లాడారు. మండలి సభ్యులతో కలిసి ఫోటో దిగారు. మహిళా ప్రజాప్రతినిధులతో ప్రత్యేకంగా ఫోటో దిగారు.

ఈ ఫోటో సెషన్‌కు నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ హాజరు కాలేదు. ఎమ్మెల్యే టివి రామారావు విభజన నేపథ్యంలో ఫోటోలు ఎందుకంటూ గ్రూఫ్ ఫోటో దిగలేదు.

ఫోటో

ఫోటో

గురువారం శాసన సభ ప్రాంగణంలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కలిసి ఇరు ప్రాంతాల మంత్రులు, శాసన సభ్యులు ఫోటోలు దిగారు.

ఫోటో

ఫోటో

శాసనమండలి ఎదుట ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, మండలి చైర్మన్ చక్రపాణి, ఇరు ప్రాంతాల శాసన మండలి సభ్యులు కలిసి ఫోటోలు దిగారు.

ఫోటో

ఫోటో

13వ అసెంబ్లీ సమావేశాలు ముగిసిన అనంతరం ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో ప్రాంతాలకతీతంగా మహిళా మంత్రులు, ఎమ్మెల్యేలు ఫోటో దిగారు.

ఫోటో

ఫోటో

అసెంబ్లీ సమావేశాలు ముగిసిన అనంతరం ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో ప్రాంతాలకతీతంగా మహిళా మంత్రులు, ఎమ్మెల్యేలు ఫోటో దిగారు.

ఫోటో

ఫోటో

ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో తెలంగాణ ప్రాంత మహిళా నేత గీతా రెడ్డి మాట్లాడుతున్న దృశ్యం. ఢిల్లీలో ఇటీవల జరిగిన ఘటన తెలంగాణ మంత్రులు, కిరణ్‌ల మధ్య రాద్దాంతం సృష్టించిన విషయం తెలిసిందే.

ఫోటో

ఫోటో

కిరణ్ కుమార్ రెడ్డితో తెలంగాణ ప్రాంత మహిళా నేత గీతా రెడ్డి మాట్లాడుతున్న దృశ్యం. ఢిల్లీలో ఇటీవల జరిగిన ఘటన తెలంగాణ మంత్రులు, కిరణ్‌ల మధ్య రాద్దాంతం సృష్టించిన విషయం తెలిసిందే.

English summary
Customary photo session at the end of the Assembly saw ministers poking fun at each other on Thursday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X