వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కేసీఆర్‌తో మిస్ఇండియా పర్‌ఫెక్ట్, ఫ్లవర్స్ ఇచ్చి(పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: మిస్ ఇండియా పర్‌ఫెక్ట్ 2014 రష్మి బుధవారం సచివాలయంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావుతో భేటీ అయ్యారు.

కరీంనగర్ జిల్లా రామగుండంకు చెందిన రష్మీ ఇటీవల అందాల పోటీలో మిస్ ఇండియా పర్‌ఫెక్ట్, మిస్ ఇండియా బ్యూటీఫుల్ (ఆందమైన కళ్ళ ఆకృతి విభాగంలో) అవార్డులను గెలుచుకున్నారు.

తనను కలిసిన సందర్భంగా ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు మిస్ ఇండియా పర్‌ఫెక్ట్ రష్మీకి ఆయన అభినందనలు తెలిపారు.

కేసీఆర్‌తో రష్మీ

కేసీఆర్‌తో రష్మీ

మిస్ ఇండియా పర్‌ఫెక్ట్ 2014 రష్మి బుధవారం సచివాలయంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావుతో భేటీ అయ్యారు.

కేసీఆర్‌తో రష్మీ

కేసీఆర్‌తో రష్మీ

కరీంనగర్ జిల్లా రామగుండంకు చెందిన రష్మీ ఇటీవల అందాల పోటీలో మిస్ ఇండియా పర్‌ఫెక్ట్, మిస్ ఇండియా బ్యూటీఫుల్ (ఆందమైన కళ్ళ ఆకృతి విభాగంలో) అవార్డులను గెలుచుకున్నారు.

సానియా మీర్జా

సానియా మీర్జా

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావును రెండు రోజుల క్రితం టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా కలిసిన విషయం తెలిసిందే.

 పుల్లెల గోపీచంద్

పుల్లెల గోపీచంద్

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావును పలువురు పారిశ్రామికవేత్తలతో పాటు సినీ, క్రీడా రంగ ప్రముఖులు కూడా కలుస్తున్నారు. ఇందులో భాగంగా క్రీడాకారిణి సోనియా, మిస్ ఇండియా పర్ ఫెక్ట్ రష్మి తదితరులు కలిశారు. పుల్లెల గోపీచంద్ కూడా త్వరలో కలుస్తారని వార్తలు వచ్చాయి.

English summary
Photos of Miss India Rashmi met Telangana CM KCR in secretariate.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X