కేసీఆర్ బొమ్మకు ఉరేశారు, ఓయులో ఇలా... (పిక్చర్స్)
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థులు, నిరుద్యోగులకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు అన్యాయం చేస్తున్నారని ఓయు విద్యార్థులు గురువారం ఆయన దిష్టిబొమ్మకు ఉరి వేశారు.
విద్యార్థుల డిమాండ్ల పైన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు స్పందించక పోవడాన్ని వారు నిరసిస్తూ కేసీఆర్ దిష్టిబొమ్మకు ఉరి వేశారు.
మరోవైపు, తెలంగాణ విద్యార్థి పరిషత్ (టీజీవీపీ) విద్యార్థులు ఉస్మానియా విశ్వవిద్యాలయంలో గురువారం నాడు మొక్కలు నాటారు.
టీజీవీపీ
హైదరాబాదులోని ఉస్మానియా విశ్వవిద్యాలయంలో తెలంగాణ విద్యార్థి పరిషత్ (టీజీవీపీ) విద్యార్థులు ఫ్లాగ్కు సెల్యూట్ చేస్తున్న దృశ్యం.
ఓయు
తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థులు, నిరుద్యోగులకు కేసీఆర్ అన్యాయం చేస్తున్నారని ఆరోపిస్తూ ఓయు విద్యార్థి నేతలు గురువారం ఆయన దిష్టిబొమ్మను వేళ్లాడదీస్తున్న దృశ్యం.
ఓయు
విద్యార్థుల డిమాండ్ల పైన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు స్పందించక పోవడాన్ని వారు నిరసిస్తూ కేసీఆర్ దిష్టిబొమ్మకు ఉరి వేశారు.
ఓయు
తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థులు, నిరుద్యోగులకు కేసీఆర్ అన్యాయం చేస్తున్నారని ఆరోపిస్తూ ఓయు విద్యార్థి నేతలు గురువారం ఆయన దిష్టిబొమ్మను వేళ్లాడదీస్తున్న దృశ్యం.
టీజీవీపీ
హైదరాబాదులోని ఉస్మానియా విశ్వవిద్యాలయంలో తెలంగాణ విద్యార్థి పరిషత్ (టీజీవీపీ) విద్యార్థులు ఓయు ప్రాంగణంలో మొక్కను నాటుతున్న దృశ్యం.
టీజీవీపీ
హైదరాబాదులోని ఉస్మానియా విశ్వవిద్యాలయంలో తెలంగాణ విద్యార్థి పరిషత్ (టీజీవీపీ) విద్యార్థులు ఓయు ప్రాంగణంలో మొక్కను నాటుతున్న దృశ్యం.
ఓయు
విద్యార్థి, నిరుద్యోగుల న్యాయమైన పోరాటం పైన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్పందించడం ఆరోపిస్తూ ఓయు విద్యార్థులు ప్రభుత్వం దిష్టిబొమ్మను దగ్ధం చేశారు.
ఓయు
తెలంగాణ రాష్ట్రంలో గిరిజనుల జీవన ప్రమాణాలు, గిరిజనుల సమగ్ర అభివృద్ధిపై ఉస్మానియా విశ్వవిద్యాలయంలో చర్చా కార్యక్రమం జరిగింది