తెలంగాణ: సానియా మీర్జాకు ట్వీట్ చేసి ఆనందపడ్డారు
హైదరాబాద్: తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్గా టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జాను ఎంపిక చేయడంతో ఆమె అభిమానులు ట్వీట్టర్లో అభినందనలు తెలిపి ఆనందపడ్డారు.
పెద్ద ఎత్తున ఆమెకు ట్విట్టర్లో అభినందనలు అందుతున్నాయి. పలువురు అభిమానులు, సానియా మీర్జా ఫాలోయర్లు కంగ్రాట్స్ తెలిపారు.
మరోవైపు, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావును కలిసే ముందు నుండి సానియా మీర్జా ఈ విషయాన్ని ఎప్పటికప్పుడు ట్వీట్ చేశారు.
సానియా మీర్జా
తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావును కలిసిన తర్వాత, బ్రాండ్ అంబాసిడర్గా అయ్యాక సానియా మీర్జా ట్విట్టర్లో తన స్పందనను తెలియజేశారు.
సానియా మీర్జా
తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావును కలిసే ముందు, కలిసిన తర్వాత, బ్రాండ్ అంబాసిడర్గా అయ్యాక సానియా మీర్జా ట్విట్టర్లో తన స్పందనను తెలియజేశారు. పలువురు ఫాలోయర్లు ఆమెకు కంగ్రాట్స్ తెలిపారు.
సానియా మీర్జా
సోమవారం సానియా మీర్జా ట్వీట్ చేస్తూ... పెద్ద ఎగ్జైటింగ్ వార్త అని, వెంటనే మీతో పంచుకోవాలనుకున్నానని, చూడండని ట్వీట్ చేశారు.
సానియా మీర్జా
తెలంగాణ రాష్ట్రానికి తొలి బ్రాండ్ అంబాసిడర్గా ఉండటం గౌరవంగా భావిస్తున్నానని... కేసీఆర్ ప్రకటన అనంతరం సానియా మీర్జా ట్వీట్ చేశారు.
సానియా మీర్జా
తెలంగాణ రాష్ట్రానికి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తీసుకు వచ్చేందుకు అందరం కృషి చేద్దామని, కేసీఆర్ తన పైన విశ్వాసం ఉంచినందుకు కృతజ్ఞతలు అన్నారు.
సానియా మీర్జా
తెలంగాణ రాష్ట్రానికి బ్రాండ్ అంబాసిడర్గా ప్రకటించిన అనంతరం ప్రభుత్వం ఇచ్చిన సర్టిఫికేట్ను సానియా మీర్జా ట్విట్టర్లో పోస్ట్ చేశారు...