బిగ్బజార్లో 15ల్యాప్టాప్స్, 35ఫోన్స్ చోరీ(పిక్చర్స్)
హైదరాబాద్: నగరంలోని కాచిగూడలో ఉన్న బిగ్ బజార్లో భారీ చోరీ జరిగింది. శనివారం తెల్లవారుజామున బిగ్ బజార్ రెండో అంతస్థులోని ఎలక్ట్రానిక్ జోన్లో డిస్ ప్లేలో ఉంచిన సుమారు 15 ల్యాప్టాప్లు, 35 ఖరీదైన సెల్ఫోన్లు, 7 కెమెరాలు దుండగులు అపహరించారు. సిబ్బంది ఫిర్యాదు మేరకు సుల్తాన్బజార్ పోలీసులు క్లూస్టీం సహాయంతో విచారణ చేపట్టారు.
సీసీ కెమెరా ఫుటేజ్ ఆధారంగా దొంగలను కనిపెట్టారు. బిగ్బజార్లో గతంలో సెక్యూరిటీ సిబ్బందిగా పని చేసిన కమల్దాస్, పప్పుదాస్లను నిందితులుగా గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. మరో నిందితుడ్ని కూడా పోలీసులు అరెస్ట్ చేసినట్లు తెలిసింది.
భారీ చోరీ
హైదరాబాద్ నగరంలోని కాచిగూడలో ఉన్న బిగ్ బజార్లో భారీ చోరీ జరిగింది.
భారీ చోరీ
శనివారం తెల్లవారుజామున బిగ్ బజార్ రెండో అంతస్థులోని ఎలక్ట్రానిక్ జోన్లో డిస్ ప్లేలో ఉంచిన సుమారు 15 ల్యాప్టాప్లు, 35 ఖరీదైన సెల్ఫోన్లు, 7 కెమెరాలు దుండగులు అపహరించారు.
భారీ చోరీ
సిబ్బంది ఫిర్యాదు మేరకు సుల్తాన్బజార్ పోలీసులు క్లూస్టీం సహాయంతో విచారణ చేపట్టారు.
భారీ చోరీ
సిబ్బంది ఫిర్యాదు మేరకు సుల్తాన్బజార్ పోలీసులు క్లూస్టీం సహాయంతో విచారణ చేపట్టి.. సీసీ కెమెరా ఫుటేజ్ ఆధారంగా దొంగలను కనిపెట్టారు.
భారీ చోరీ
బిగ్బజార్లో గతంలో సెక్యూరిటీ సిబ్బందిగా పని చేసిన కమల్దాస్, పప్పుదాస్లను నిందితులుగా గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. మరో నిందితుడ్ని కూడా పోలీసులు అరెస్ట్ చేసినట్లు తెలిసింది.