కరీంనగర్: సమైక్య రాష్ట్రంలో తెలంగాణ ఆలయాలకు అన్యాయం జరుగుతోందని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు అన్నారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత వేములవాడ ఆలయానికి వంద ఎకరాల్లో
రాజమండ్రి: తూర్పు గోదావరి జిల్లాలో గోదావరి నదిలో మునిగి ఓ విద్యార్థి సోమవారం మృతి చెందాడు. రాజమండ్రిలోని కృష్ణ ప్రగతి ఇంజనీరింగ్ కళాశాలలో బిటెక్ మొదటి సంవత్సరం చదువుతున్న సూర్య మణి తేజ
కర్నూలు: రామోజీ రావుకు చెందిన ఈనాడు పత్రిక వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి, ఆయన శాసనసభ్యులపై అబద్దపు వార్తలు రాస్తోందని జగన్ వర్గం ప్రజారాజ్యం
హైదరాబాద్: హీరో గోపిచంద్తో తన కూతురు వివాహం రద్దు కావడంతో హైదరాబాదులోని దిల్షుక్నగర్కు చెందిన వ్యాపారి ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుగు టీవీ చానెళ్లు ఆదివారం రాత్రి వార్తాకథనాలను ప్రసారం చేశాయి. టీవీ చానెళ్ల
వరంగల్/మహబూబ్ నగర్: ఉప ఎన్నికలతో ప్రత్యేక తెలంగాణ రాదని తెలుగుదేశం పార్టీ సీనియర్ శాసనసభ్యుడు, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర రావు ఆదివారం వరంగల్ జిల్లాలో అన్నారు. ఉప ఎన్నికలకు తెలంగాణ అంశానికి
శ్రీకాకుళం: ప్రభుత్వం వైద్యులు ప్రైవేటు క్లినిక్లు నడపాలనుకుంటే ఉద్యోగాలు వదిలేయాలని మంత్రి కొండ్రు మురళీ మోహన్ ఆదివారం ఆల్టిమేటం జారీ చేశారు. ఆయన ఉదయం మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వ వైద్యులు ప్రైవేటు క్లినిక్లు
రాజమండ్రి: ఈ పార్లమెంటు సమావేశాల్లో తెలంగాణ బిల్లు ఉండదని కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి జైపాల్ రెడ్డి ఆదివారం తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలో స్పష్టం చేశారు. ఈ పార్లమెంటు సమావేశాల్లో తెలంగాణ
కర్నూలు: రైతుల కోసం అవసరమైతే తాను శాసనసభ్యత్వానికి కూడా రాజీనామా చేసేందుకు సిద్ధంగా ఉన్నానని కూకట్ పల్లి శాసనసభ్యుడు, లోక్ సత్తా పార్టీ అధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణ ఆదివారం అన్నారు. ఆయన సత్యాగ్రహ