వన్ ఇండియా » తెలుగు » వార్తలు » జిల్లా
జిల్లా వార్తలు

Parthasarathiభూ వివాదంలో మంత్రి పార్థసారథి, దేవినేని ఉమ ఫైర్

విజయవాడ: మంత్రి పార్థసారథి భూ కబ్జా వివాదంలో చిక్కుకున్నారు. కృష్ణా జిల్లాలోని ఇబ్రహీంపట్నం మండలంలో సర్వే నెంబర్ 72, 76లలోని నాలుగు ఎకరాల భూమిని పార్థసారథి కబ్జా చేసుకునే ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. వివాదాస్పద భూమిని కొనుగోలు చేయడమే పార్థసారథికి భూ వివాదం చిక్కులు కొని తెచ్చాయని తెలుస్తోంది. ఈ మేరకు శ్రీరామమూర్తి అనే వ్యక్తి
Krishna Districtప్రియుడిపై దాడి చేసి ప్రియురాలిని ఎత్తుకెళ్లారు

విజయవాడ: రహదారిపై వెళుతున్న ప్రేమజంటపై గుర్తు తెలియని దుండగులు దాడి చేసి ప్రియురాలిని ఎత్తుకు వెళ్లిన సంఘటన కృష్ణా జిల్లాలో చోటు చేసుకుంది. జిల్లాలోని కేసరపల్లిలో ఓ ప్రేమ జంట వెళుతుండగా, కొందరు దుండగులు వారిపై దాడి చేశారు. ప్రియుడిని చితకబాదారు. ఆ తర్వాత ప్రియురాలిని ఎత్తుకు పోయారు. మరోవైపు జిల్లాలోని కానూరులో ఓ యువతి దారుణ
Botsa Satyanarayanaజగన్ చెబితే తలదించుకుంటా, బైపోల్స్ తర్వాత: బొత్స

అనంతపురం/ఏలూరు: ఉప ఎన్నికల అనంతరం కాంగ్రెసు పార్టీని మరింత పటిష్టం చేస్తామని ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు, రవాణా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ మంగళవారం అనంతపురం జిల్లాలో విలేకరులతో అన్నారు. ప్రచారంలో భాగంగా ఆయన అనంతపురం జిల్లాకు వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రస్తుతం జరుగుతున్న ఉప ఎన్నికలు కాంగ్రెసు పార్టీకి, ప్రభుత్వానికి రిఫరెండం
B Sriramuluజగన్ గాలి లింక్స్: వైయస్సార్సీకి శ్రీరాములు ప్రచారం

అనంతపురం: అక్రమ మైనింగ్ కేసులో అరెస్టయిన గాలి జనార్దన్ రెడ్డితో తనకు ఏ విధమైన సంబంధాలు లేవని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ బద్దలు కొట్టారు. అయితే, ఉప ఎన్నికల్లో ప్రచారాన్ని గమనిస్తే వారిరువురికి మధ్య సంబంధాలు తెలిసి వస్తున్నాయని అంటున్నారు. గత కొద్ది రోజులుగా గాలి జనార్దన్ రెడ్డి అనుచరుడు, బళ్లారి రూరల్
Konda Surekhaపరకాలకు జగన్: కొండాసురేఖ, పార్టీలోకి మాజీఎమ్మెల్యే

వరంగల్/మహబూబ్‌నగర్: పరకాల ఉప ఎన్నికలలో తన గెలుపు కోసం ప్రచారం చేసేందుకు తమ పార్టీ అధ్యక్షుడు, కడప ఎంపీ వైయస్ జగన్మోరన్ రెడ్డి వస్తారని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేత, మాజీ మంత్రి కొండా సురేఖ సోమవారం చెప్పారు. వరంగల్ జిల్లా గీసుకొండ మండలంలోని నందానాయక్ తండాలో ఆమె సోమవారం ఇంటింటి ప్రచారం చేపట్టారు. ఈ సందర్భంగా
East Godavari Districtప్రియురాలి నగ్న చిత్రాలను ఫ్రెండ్స్‌కి పంపిన ప్రియుడు

రాజమండ్రి: ప్రేమ పేరుతో ప్రియురాలి నగ్న చిత్రాలను, ఆమెతో తాను గడిపిన క్షణాలను సెల్‌ఫోన్‌లో చిత్రీకరించి తన స్నేహితులతో పాటు పలువురికి పంపిన నిందితుడిని తూర్పుగోదావరి జిల్లా పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. జిల్లాలోని కొత్తకోటలో ఈ దారుణం చోటు చేసుకుంది. పల్లం రాజు అనే యువకుడు ఓ బట్టల దుకాణంలో పని చేస్తున్న అమ్మాయికి ప్రేమిస్తున్నానని
Kiran Kumar Reddyవైయస్ చెప్పగా జగన్ విన్నారు!: కిరణ్ కుమార్ ఎటాక్

రాజమండ్రి: కాంగ్రెసు పార్టీకి వ్యతిరేకంగా ఏ పనీ చేయవద్దని, ప్రమాదానికి గురయ్యే రెండు రోజుల ముందు దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి ముందు తమతో చెప్పారని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సోమవారం అన్నారు. ఆయన తూర్పు గోదావరి జిల్లాలోని రామచంద్రాపురం ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. తాను పార్టీ
Dharmana Prasad Raoజగన్ ఓ పిరికిపంద, సోనియానే పెద్ద క్రిస్టియన్: ధర్మాన

రాజమండ్రి: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఓ పిరికి పంద అని మంత్రి ధర్మాన ప్రసాద రావు సోమవారం విమర్శించారు. ఆయన తూర్పు గోదావరి జిల్లా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. జగన్ ఇప్పటికీ తాను లక్ష కోట్లు ఎలా సంపాదించానో సమాధానం చెప్పలేక
Kiran Kumar Reddyఎప్పుడు వారే అధ్యక్షులు!: కిరణ్, మంత్రులకు వార్నింగ్

శ్రీకాకుళం: రాష్ట్రంలో త్వరలో జరగనున్న ఉప ఎన్నికలు ఎవరికీ ప్రయోజనం లేనివని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సోమవారం శ్రీకాకుళం జిల్లాలో మీడియా సమావేశంలో పేర్కొన్నారు. ఒక వ్యక్తి పదవీ కాంక్ష వల్లే ఈ ఉప ఎన్నికలు వచ్చాయని ఆయన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి అన్నారు.
Kishan Reddyపరకాలలో కెసిఆర్‌కు చెక్ పెట్టేందుకు బిజెపి పాట్లు

వరంగల్: పరకాల నియోజకవర్గంలో తెలంగాణ రాష్ట్ర సమితికి చెక్ పెట్టేందుకు భారతీయ జనతా పార్టీ పాట్లు పడుతోంది. అక్కడ తన అభ్యర్థిని గెలిపించుకొని తెరాసతో పాటు మిగిలిన పార్టీలకు ఝలక్ ఇచ్చేందుకు పార్టీ తనకు అనుకూలంగా అన్ని అంశాలను పరిగణలోకి తీసుకుంటోంది. ఇందులో భాగంగా రసమయి బాలకిషన్‌ను బిజెపి తరఫున పరకాల నుండి పోటీ చేయించేందుకు మంతనాలు
More: 1  2  3  4  5  6  7  8  9  10  Next