మహారాష్ట్ర ఎన్నికలు: అక్బర్కు అసద్ తోడు (పిక్చర్స్)
ముంబై: మజ్లిస్ పార్టీ అధ్యక్షుడు, ఆ పార్టీ హైదరాబాద్ పార్లమెంటు సభ్యుడు అసదుద్దీన్ ఓవైసీ మహారాష్ట్ర రాజధాని ముంబైలోని పలు ప్రాంతాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
మొన్నటి వరకు హైదరాబాదుకు పరిమితం అయిన మజ్లిస్ పార్టీ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, తమిళనాడు, కర్నాటక రాష్ట్రాల పైన దృష్టి సారించిన విషయం తెలిసిందే.
ఇందులో భాగంగా ఇప్పటికే కర్నాటక, మహారాష్ట్ర స్థానిక ఎన్నికల్లో కొన్ని సీట్లను గెలుచుకుంది. ఇప్పుడు మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లోను పట్టు ఉందని భావించిన చోట్ల పోటీ చేస్తోంది.
అసదుద్దీన్ ఓవైసీ
మజ్లిస్ పార్టీ అధ్యక్షుడు, ఆ పార్టీ హైదరాబాద్ పార్లమెంటు సభ్యుడు అసదుద్దీన్ ఓవైసీ మహారాష్ట్రలోని నాందెడ్ తదితర ప్రాంతాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
అక్బరుద్దీన్ ఓవైసీ
మజ్లిస్ పార్టీ ముఖ్యనేత, ఆ పార్టీ తెలంగాణ రాష్ట్ర శాసన సభాపక్ష నేత అక్బరుద్దీన్ ఓవైసీ సోమవారం మహారాష్ట్ర రాజధాని ముంబైలోని పలు ప్రాంతాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. అక్బర్కు ఇప్పుడు అసదుద్దీన్ కూడా ప్రచారంలో తోడయ్యారు.
అసదుద్దీన్ ఓవైసీ
మజ్లిస్ పార్టీ అధ్యక్షుడు, ఆ పార్టీ హైదరాబాద్ పార్లమెంటు సభ్యుడు అసదుద్దీన్ ఓవైసీ మహారాష్ట్రలోని నాందెడ్ తదితర ప్రాంతాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
అసదుద్దీన్ ఓవైసీ
మజ్లిస్ పార్టీ అధ్యక్షుడు, ఆ పార్టీ హైదరాబాద్ పార్లమెంటు సభ్యుడు అసదుద్దీన్ ఓవైసీ మహారాష్ట్రలోని నాందెడ్ తదితర ప్రాంతాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా అసద్ను సన్మానిస్తున్న మజ్లిస్ పార్టీ కార్యకర్తలు. ఆయనను సెల్ ఫోన్లో బంధిస్తున్న ఓ అభిమాని.