ముంబైలో అక్బరుద్దీన్ ప్రచారం, నినాదాలు (పిక్చర్స్)
ముంబై: మజ్లిస్ పార్టీ ముఖ్యనేత, ఆ పార్టీ తెలంగాణ రాష్ట్ర శాసన సభాపక్ష నేత అక్బరుద్దీన్ ఓవైసీ సోమవారం మహారాష్ట్ర రాజధాని ముంబైలోని పలు ప్రాంతాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
మొన్నటి వరకు హైదరాబాదుకు పరిమితం అయిన మజ్లిస్ పార్టీ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, తమిళనాడు, కర్నాటక రాష్ట్రాల పైన దృష్టి సారించిన విషయం తెలిసిందే.
ఇందులో భాగంగా ఇప్పటికే కర్నాటక, మహారాష్ట్ర స్థానిక ఎన్నికల్లో కొన్ని సీట్లను గెలుచుకుంది. ఇప్పుడు మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లోను పట్టు ఉందని భావించిన చోట్ల పోటీ చేస్తోంది.
అక్బరుద్దీన్ ఓవైసీ
మజ్లిస్ పార్టీ ముఖ్యనేత, ఆ పార్టీ తెలంగాణ రాష్ట్ర శాసన సభాపక్ష నేత అక్బరుద్దీన్ ఓవైసీ సోమవారం మహారాష్ట్ర రాజధాని ముంబైలోని పలు ప్రాంతాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
అక్బరుద్దీన్ ఓవైసీ
మొన్నటి వరకు హైదరాబాదుకు పరిమితం అయిన మజ్లిస్ పార్టీ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, తమిళనాడు, కర్నాటక రాష్ట్రాల పైన దృష్టి సారించిన విషయం తెలిసిందే.
అక్బరుద్దీన్ ఓవైసీ
మజ్లిస్ పార్టీ ముఖ్యనేత, ఆ పార్టీ తెలంగాణ రాష్ట్ర శాసన సభ పక్ష నేత అక్బరుద్దీన్ ఓవైసీ ఏర్పాటు చేసిన సభకు హాజరైన జనాల దృశ్యం.
అక్బరుద్దీన్ ఓవైసీ
ఇందులో భాగంగా ఇప్పటికే కర్నాటక, మహారాష్ట్ర స్థానిక ఎన్నికల్లో కొన్ని సీట్లను గెలుచుకుంది. ఇప్పుడు మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లోను పట్టు ఉందని భావించిన చోట్ల పోటీ చేస్తోంది.