లండన్: లిబియా నియంత ముమ్మార్ గఢాఫీ హత్యకు గురైన సమయంలో ధరించిన చొక్కాను, వెడ్డింగ్ రింగును అమ్మకానికి పెట్టినట్లు తెలుస్తోంది. గఢాఫీ చొక్కా నెత్తుటితో తడిసిపోయింది. తన హోమ్ టవుట్ సిర్టేలోని డ్రెయిన్
కైరో: ఫుట్బాల్ మ్యాచ్ హింసాత్మకంగా మారింది. అబిమానులు హింసకు దిగడంతో 74 మంది మరణించారు. ఈజిప్టులో ఈ దారణ సంఘటన చోటు చేసుకుంది. ఈజిప్టు లీగ్ మ్యాచ్లో అత్యంత ప్రజాదరణ పొందిన ఎల్-
వాషింగ్టన్: అమెరికా శ్వేత సౌధంలోకి మంగంళవారం రాత్రి ఆగంతకులు స్మోక్ బాంబు విసిరారు. దీంతో శ్వేత సౌధాన్ని మూసివేసినట్లు సీక్రెట్ సర్వీస్ అధికార ప్రతినిధి ప్రకటించారు. శ్వేతసౌధం వెలుపల ఆక్కుపై డీసికి చెదిన
ఇస్లామాబాద్: పాకిస్తాన్లో సంక్షోభం అంతకంతకూ ముదురుతోంది. పాకిస్తాన్ ప్రధాని యూసుఫ్ రజా గిలానీ రాజీనామాకు సిద్ధపడ్డారు. సుప్రీంకోర్టు ధిక్కరణ నోటీసును జారీ చేసిన తర్వాత ఆయన అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీని కలిశారు.
ఇస్లామాబాద్: పాకిస్తాన్ ప్రధాని యూసుఫ్ రజా గిలానీకి సుప్రీంకోర్టు సోమవారం కోర్టు ధిక్కారం నోటీసును జారీ చేసింది. అవినీతి కేసులను పునరుద్ధరించుకపోవడంపై సుప్రీంకోర్టు ఈ నోటీసు జారీ చేసింది. దీంతో పాకిస్తాన్ పౌర
బస్రా: దక్షిణ ఇరాక్లోని బస్రా పట్టణ ఇరాక్లో శనివారం జరిగిన ఆత్మాహుతి బాంబు దాడిలో 20 మంది మరణించారు. మరో 15 మంది గాయపడ్డారు. ప్రపంచ దేశాల నుంచి వచ్చిన షియా యాత్రికులను
పాకిస్తాన్: మెమొ కుంభకోణంపై పౌర ప్రభుత్వానికి, సైన్యానికి మధ్య విభేదాలు చోటు చేసుకున్న నేపథ్యంలో పాకిస్తాన్ అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీ అకస్మాత్తుగా ఒక రోజు పర్యటన నిమిత్తం దుబాయ్ బయలుదేరి వెళ్లారు.
ఇస్లామాబాద్: పాకిస్తాన్లో రాజకీయ సంక్షోభం ముదురుతోంది. మెమొగేట్ కుంభకోణంతో పాకిస్తాన్లో పరిస్థితి దారుణంగా మారిపోయింది. పాకిస్తాన్ సైన్యానికి, ప్రభుత్వానికి మధ్య విభేదాలు బయటపడ్డాయి. పాకిస్తాన్ ఆర్మీ రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరించిందనే ప్రదాని యూసుఫ్