బెంగళూరు: మీరు ఇళ్లలో నీలి చిత్రాలు చూడరా అంటూ మీడియాపై మాజీ ముఖ్యమంత్రి, భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత యడ్యూరప్ప శనివారం విరుచుకు పడ్డారు. ఆయన శివమొగ్గలోని ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు.
చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత మాజీ ప్రియసఖి శశికళ భర్తన నటరాజన్ను చెన్నై పోలీసులు శనివారం అరెస్టు చేశారు. భూకబ్జా కేసులో పోలీసులు ఆయనను అరెస్టు చేశారు. తంజవూరులో ఆయనపై ఈ కేసు
బెంగళూరు: తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత మాజీ సఖి శశికళ శనివారం కర్ణాటక కోర్టులో ఏడ్చేశారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో శశికళ నటరాజన్ శనివారం కర్ణాటక కోర్టులో హాజరయ్యారు. ఈ కేసులో జయలలితతో
ముంబై: బృహన్ ముంబయి మున్సిపల్ ఎన్నికలలో శివసేన - భారతీయ జనతా పార్టీ కూటమి అత్యధిక సీట్లు కైవసం చేసుకుంది. మొత్తం 227 సీట్లలో శివసేన - బిజెపి కూటమి 107 సీట్లు
న్యూఢిల్లీ: కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి జైరాం రమేష్ మహిళలపై వివాదాస్పద వ్యాఖ్య చేశారు. మహిళలు టాయిలెట్స్ డిమాండ్ చేయడం లేదని, మొబైల్స్ను డిమాండ్ చేస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. పారిశుధ్యం అత్యంత క్లిష్టమైన
జైపూర్: వ్యక్తిగతంగా కోర్టు ముందు హాజరు కావాల్సిందేనని రాజస్థాన్ హైకోర్టు బాలీవుడ్ నటుడు సన్నీ డయెల్ను ఆదేశించింది. తన చిత్ర నిర్మాణం సందర్భంగా 1997లో రైలును అక్రమంగా అపినందుకు గాను ఆయనపై కేసు
ముంబై: డబ్బుల కోసం తనను బెదిరిస్తోందంటూ దర్శకుడు ఆకాష్ పాండే ముంబైలో ఓషివారా పోలీసు స్టేషన్లో నటి మోనికా బేడీపై గురువారం ఫిర్యాదు చేశారు. ఎస్ఎంఎస్ల ద్వారా మోనికా బేడీ బెదిరిస్తోందని, డబ్బులు
లక్నో: ఏఐసిసి ప్రధాన కార్యదర్శి రాహుల్ గాంధీ బుధవారం బహుజన్ సమాజ్ వాది, సమాజ్ వాది పార్టీల వాగ్ధానాలను చిత్తు కాగితంతో పోలుస్తూ చించి వేశారు. లక్నో ఎన్నికల ప్రచారంలో రాహుల్ గాంధీ