జాతీయ వార్తలు
కేంద్రంపై గుర్రుమన్న తమిళనాడు సిఎం జయలలితన్యూఢిల్లీ: తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత కేంద్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకు పడ్డారు. జయలలిత సోమవారం న్యూఢిల్లీలోని తమిళనాడు హౌస్లో జరిగిన జాతీయ అంతర్గత భద్రతా సమావేశంలో పాల్గొన్నారు. ఇందులో పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు పాల్గొన్నారు. సమావేశం అనంతరం జయలలిత కేంద్రంపై నిప్పులు గక్కారు.కేంద్రం రాష్ట్రాల స్వేచ్ఛను హరించేందుకు ప్రయత్నాలు చేస్తోందని విమర్శించారు. ఎన్సిటిసి వల్ల సమాఖ్య స్ఫూర్తి
తీవ్రవాదం సవాలే: ప్రధాని, మమతా బెనర్జీ డుమ్మాన్యూఢిల్లీ: ఉగ్రవాదం, వామపక్ష తీవ్రవాదం దేశానికి సవాళ్లు విసురుతోందని ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ అన్నారు. సోమవారం జాతీయ అంతర్గత భద్రతా సమావేశంలో ప్రధాని మాట్లాడారు. ఈ సదస్సు వల్ల అందరి అభిప్రాయాలు తెలుసుకునే అవకాశం ఉందన్నారు. వామపక్ష తీవ్రవాదం దేశ ఆర్థిక వ్యవస్థకు గొడ్డలి పెట్టుగా మారిందన్నారు. దేశ భద్రత విషయంలో సమైక్య సహకారం ఉంటేనే ఉగ్రవాదాన్ని
రాహుల్ గాంధీ 'బ్రాహ్మణ' వ్యాఖ్యలు, బిజెపి మండిపాటున్యూఢిల్లీ: ఏఐసిసి ప్రధాన కార్యదర్శి రాహుల్ గాంధీ బ్రాహ్మణ వ్యాఖ్యలు పార్టీలో, బయటా తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. ఇటీవల జరిగిన ఉత్తర ప్రదేశ్ సాధారణ ఎన్నికలలో పార్టీ ఘోర పరాజయం చవి చూసిన విషయం తెలిసిందే. దీంతో రాహుల్ ఇటీవల సమీక్ష జరిపారు. ఈ సమయంలో ఆయన తాను బ్రాహ్మణుడిని అని.. కాంగ్రెసు పార్టీ ప్రధాన కార్యదర్శిని అని
గుజరాత్, మహారాష్ట్రల్లో స్వల్పంగా కంపించిన భూమిన్యూఢిల్లీ: మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాల్లో శనివారం ఉదయం భూప్రకంపనలు చోటు చేసుకున్నాయి. శనివారం ఉదయం గం.8.53 నిమిషాల ప్రాంతంలో భూమి కంపించింది. ఈ ప్రకంపనలు రెక్టర్ స్కేలుపై 4.0గా నమోదయ్యాయి. ముంబై, పూణే, మహారాష్ట్రలోని ఇతర ప్రాంతాల్లో కూడా భూమి కంపించింది. ఏ విధమైన ప్రాణ నష్టమూ జరగలేదని సమాచారం. పశ్చిమ మహారాష్ట్రలోని సతారా కేంద్రంగా భూకంపం
వివాహితపై ప్రియుడి హత్యాయత్నం, అనుమానంతోఅహ్మదాబాద్: వివాహిత అయిన తన ప్రియురాలిపై ఓ వ్యక్తి హత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఆమెకు నిప్పంటించి చంపడానికి ప్రయత్నించాడు. న్యూ రణిప్లోని ఖోదియార్ మందిర్కు చెందిన 28 ఏళ్ల పింకి మార్వారి అనే మహిళను ఆమె ప్రియుడు హత్య చేయడానికి ప్రయత్నించాడు. సివిల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆమె వాంగ్మూలాన్ని పోలీసులు నమోదు చేశారు. పప్పుఅనే ఆమె ప్రియుడిపై
టిక్కూ హత్య: పోలీసుల అదుపులో నటి సిమ్రాన్ సూద్ముంబై: ఢిల్లీకి చెందిన 65 ఏళ్ల వ్యాపారవేత్త అరుణ్ కుమార్ టిక్కూ హత్య కేసులో పోలీసులు బాలీవుడ్ వర్ధమన నటి సిమ్రాన్ సూద్ను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. అరుణ్ కుమార్ టిక్కూ శనివారంనాడు లోకాంద్వాలా కాంప్లెక్స్లోని తన అపార్టుమెంటులో హత్యకు గురయ్యాడు. గత రాత్రి సిమ్రాన్ సూద్ను పోలీసులు అదుపులోకి తీసుకుని వాంగ్మూలం రికార్డు చేస్తున్నారు.ఈ హత్య
రాయపాటిపై పేలిన తారా చౌదరి టేప్: కాదంటున్న ఎంపిహైదరాబాద్: గుంటూరు కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు రాయపాటి సాంబశివర రావు చిక్కుల్లో పడ్డారు. వ్యభిచారం రాకెట్ సూత్రధారి తారా చౌదరితో రాయపాటి జరిపిన సంభాషణ వివరాలను ఆంధ్రజ్యోతి దినపత్రిక బయటపెట్టింది. రాయపాటి సాంబశివ రావు తారా చౌదరితో జరిపిన సంభాషణల టేపు తమకు చిక్కిందని ఆంధ్రజ్యోతి చెప్పుకుంది. మంత్రి కన్నా లక్ష్మినారాయణను దెబ్బ తీసేందుకు రాయపాటి తనను
ఎయిర్ ఇండియాకు రూ. 30 వేల కోట్లు: అజిత్ సింగ్న్యూఢిల్లీ: ఎయిర్ ఇండియాను ఆర్థిక ఇబ్బందుల నుంచి గట్టెక్కించడానికి కేంద్ర ప్రభుత్వం ముందుకు వచ్చింది. ఎయిర్ ఇండియాకు 2020నాటికి 30 వేల కోట్ల రూపాయలు అందించనున్నట్లు పౌర విమాన యానాల మంత్రి అజిత్ సింగ్ గురువారం మీడియా ప్రతినిధులతో చెప్పారు. ట్రాన్స్పోర్టు, నిర్వహణ మరమ్మత్తులకు వీటిని అందించనున్నట్లు ఆయన తెలిపారు. ఎయిర్ ఇండియా కోసం ఆర్థిక పునర్వ్యస్థీకరణ
ప్రపంచాన్ని అప్రమత్తం చేసిన ఆంధ్ర శాస్త్రవేత్తలుహైదరాబాద్: ప్రపంచాన్ని భయపెట్టిన బుధవారంనాటి సునామీ ముప్పు విషయంలో ఆంధ్రప్రదేశ్ శాస్త్రవేత్తలు ప్రధాన భూమిక పోషించారు. హైదరాబాద్, చెన్నైల్లో పనిచేస్తున్న శాస్త్రవేత్తల వైపు ప్రపంచం చూసింది. ప్రపంచంలోని 28 దేశాలకు సునామీ ముప్పు ఉందంటూ అప్రమత్తం చేసింది హైదరాబాదుకు, చెన్నైకి చెందిన శాస్త్రవేత్తలే కావడం విశేషంహైదరాబాదులోని ఇండియన్ సునామీ ఎర్లీ వార్నింగ్ సెంటర్ శాస్త్రవేత్తలు సునామీపై ప్రపంచాన్ని
ఢిల్లీ టు లక్నో: తండ్రి పిస్తోలుతో కాల్చుకున్న కూతురులక్నో: డిప్యూటీ ట్రాన్సుపోర్టు కమిషనర్గా పని చేస్తున్న తండ్రి పిస్టోలుతో ఓ కూతురు కాల్చుకొని మృతి చెందిన సంఘటన ఉత్తర ప్రదేశ్లో చోటు చేసుకుంది. ఇరవయ్యారేళ్ల ఆ యువతి బుధవారం ఉదయం పిస్టోల్తో కాల్చుకొని ఆత్మహత్య చేసుకుంది. లక్నోలోని అలీగంజ్లోని కె సెక్టార్లో ఇది జరిగింది. మృతి చెందిన కూతురును అలక్ష్య సింగ్గా పోలీసులు గుర్తించారు.ఆమె తండ్రి