జాతీయ వార్తలు
దీదీగిరి: ఎవరీ మమతా బెనర్జీ, ఎలా ఎదిగారు?కోల్కత్తా: గాంధీగిరి కనుమరుగై దీదీగిరి ప్రచారంలోకి వచ్చే వాతావరణం ఏర్పడింది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వ్యవహార శైలి ఆ పదాన్ని వాడకంలోకి తెస్తోంది. తన ప్రత్యర్థుల పట్ల ఆమె చూపే అసహనం ఇటీవలి కాలంలో చర్చనీయాంశంగా మారింది. వివిధ వివాదాస్పద విషయాల్లో భారత రాజకీయాల్లో ఆమె పేరు ఇప్పుడు నలుగుతోంది. తనపై వేసిన వ్యంగ్య
గాలి వాహనాల అప్పగింతపై నిర్ణయం వాయిదాహైదరాబాద్: సిబిఐ స్వాధీనం చేసుకున్న హెలికాప్టర్, ఇతర వాహనాలను తమకు తిరిగి ఇప్పించాలని కోరుతూ కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి, ఓబుళాపురం మైనింగ్ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ బివి శ్రీనివాస రెడ్డి పెట్టుకున్న పిటిషన్లపై సోమవారం కోర్టులో వాదనలు ముగిశాయి. దీనిపై కోర్టు తన నిర్ణయాన్ని వాయిదా వేసింది. సిబిఐ స్వాధీనం చేసుకున్న హెలికాప్టర్,
రక్షణ శాఖది కాదు: ఆదర్శ్ కుంభకోణంలో కొత్త ట్విస్ట్ముంబై: మహారాష్ట్రలో జరిగిన ఆదర్శ్ కుంభకోణంలో మంగళవారం కొత్తకోణం వెలుగు చూసింది. కార్గిల్ అమరవీరులదిగా భావిస్తున్న అదర్శ్ సొసైటి రక్షణ శాఖది కాదని అది మహారాష్ట్ర ప్రభుత్వానికి చెందిన భూమేనని ఈ కుంభకోణంపై విచారణ జరుపుతున్న కమిటీ కేబినెట్కు మధ్యంతర నివేదికను అందజేసింది. ఈ మధ్యంతర నివేదిక మహారాష్ట్ర ప్రభుత్వానికి పెద్ద రిలీఫ్ అని చెప్పవచ్చు. ఈ
మమతను మోక్ చేస్తూ తృణమూల్ ఎంపి పాటకోల్కత్తా: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై కార్టూన్లను పంపిణీ చేసినందుకు ప్రొఫెసర్ను అరెస్టు చేయడాన్ని అపహాస్యం చేస్తూ తృణమూల్ కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు కబీర్ సుమన్ ఓ పాట కట్టారు. ఇది మమతా బెనర్జీని మరింత ఇబ్బందికి గురి చేస్తోంది. రాష్ట్ర ప్రభుత్వాన్ని అపహాస్యం చేస్తూ నవ్వుతూ బతకండి అంటూ ఆయన ఆ పాటకు ప్రాణం
సిపిఎం వారిని పెళ్లి చేసుకోవద్దు: దీదీ మంత్రి కొత్త రూల్కోల్కతా: అధికారం అంది వచ్చాక తృణమూల్ కాంగ్రెసు అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, ఆమెతో పాటు ఆ పార్టీ నేతల తీరు విచిత్రంగా తయారయింది. విపక్షాలు అయితే దీదీకి, తృణమూల్ నేతలకు పిచ్చి పట్టినట్లుగా ఉందని విమర్శిస్తున్నారు. అధికారంలోకి వచ్చాక మమతా బెనర్టీ వరుసగా ఇస్తున్న ఆదేశాలను చూసి అందరూ ఆశ్చర్యానికి, ఆందోళనకు లోనవుతున్నారు.
ఢిల్లీమున్సిపాలిటీ ఎందుకు ప్రతిష్టాత్మకం?, బిజెపి హవాన్యూఢిల్లీ: ఢిల్లీ మున్సిపల్ ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ హవా సాగుతోంది. ఇటీవల ఢిల్లీ మున్సిపల్ ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. ఎన్నికల కౌంటింగ్ ఫలితాలలో బిజెపి మూడు ప్రాంతాలలో ముందంజలో ఉంది. ఫలితాలు మధ్యాహ్నం రెండు లేదా మూడు గంటల వరకు పూర్తిగా వెలువడే అవకాశముంది. ఇప్పటి వరకు వెలువడిన ఫలితాల ప్రకారం కాంగ్రెసు కంటే
రాజ్యసభకు భారత కెప్టెన్ ధోనీ: జెవిఎం ప్రతిపాదనరాంచీ: జార్ఖండ్ ప్రతిపక్ష పార్టీ జార్ఖండ్ వికాస్ మోర్చా (జెవిఎం) సరిగ్గా వ్యవహారాలు సాగిస్తే భారత క్రికెట్ జట్టు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ రాజ్యసభలో అడుగు పెట్టే అవకాశాలున్నాయి. రాజ్యసభకు ధోనీని పంపే విషయాన్ని పరిగణనలోకి తీసుకోవాలని జెవిఎం ప్రతిపాదించి. మాజీ ముఖ్యమంత్రి బాబూలాల్ మారండి ఆ పార్టీకి నాయకత్వం వహిస్తున్నారు. ధోనీ పేరును జెవిఎం
రంగంలోకి సోనియా: హైదరాబాద్కు వాయలార్ రవిహైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ పార్టీ వ్యవహారాలను చక్కదిద్దడానికి కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీ నేరుగా రంగంలోకి దిగినట్లు కనిపిస్తోంది. పార్టీ వ్యవహారాలను చక్కదిద్దడానికి సోనియా గాంధీ సూచన మేరకు వాయలార్ రవి సోమవారం రాత్రి హైదరాబాదు చేరుకున్నారు. ఇప్పటి వరకు గులాం నబీ ఆజాద్ పార్టీ వ్యవహారాలను పర్యవేక్షిస్తూ వస్తున్నారు. ఆయన ఎంతగా ప్రయత్నించినప్పటికీ పరిస్థితులు కొలిక్కి రావడం
కాంగ్రెస్కు చెక్: ఢిల్లీలో చక్రం తిప్పుతున్న జయలలితన్యూఢిల్లీ: తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత న్యూఢిల్లీలో సోమవారం చక్రం తిప్పుతున్నట్లుగా కనిపిస్తోంది. యుపిఏ ప్రభుత్వం వైఖరిని నిరసిస్తూ ఆమె కేంద్రంలో కాంగ్రెసుకు వ్యతిరేక పక్షాన్ని తయారు చేసే పనిలో పడ్డట్లుగా కనిపిస్తోంది. సోమవారం అంతర్గత భద్రతా సమావేశంలో పాల్గొన్న జయలలిత కేంద్రం తీరుపై విరుచుకు పడ్డారు. ఎన్సిటిసి విషయంలో రాష్ట్రాల అధికారాలను చేజిక్కించుకునేలా కేంద్రం తీరు ఉందని
నటి అపహరణ, హత్య: ఇద్దరు ఆర్టిస్టుల అరెస్టుముంబై: ఓ నటి హత్య కేసులో ముంబై పోలీసులు ఇద్దరు జూనియర్ ఫిల్మ్ ఆర్టిస్టులను అరెస్టు చేశారు. మీనాక్షి అనే నేపాలీ నటిని జూనియర్ ఆర్టిస్టులు అపహరించి, హత్య చేశారనే ఆరోపణపై పోలీసులు వారిని అరెస్టు చేశారు. అమిత్ కుమార్ జైస్వాల్, ప్రీతి ఎల్వినా సూరి అనే ఇద్దరు జూనియర్ ఆర్టిస్టులు ఉత్తరప్రదేశ్లోని గోరక్పూర్ జిల్లాలో మీనాక్షి